అదానీ గ్రూప్ కష్టాలు తీవ్రమయ్యేలా కనిపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లలో షేర్ల పతనం.. రూ.20,000 కోట్ల ఎఫ్పీవో రద్దుతోనే గ్రూప్ సంక్షోభం ఆగేలా లేదు. హిండెన్బర్గ్ ప్రకంపనలు ప్రపంచవ్యాప్తం గా తాకాయి మరి.
మదుపరుల ప్రయోజనాల కోసమే రూ.20,000 కోట్ల ఎఫ్పీవో (ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్)ను వెనక్కి తీసుకున్నామని గురువారం ఓ వీడియో సందేశంలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ అన్నారు. ప్రస్తుత మార్కెట్ ఒడిదుడుకుల్లో ఎఫ్�
హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక నేపధ్యంలో గత కొద్దిరోజులగా అదానీ గ్రూపు షేర్ల పతనంతో భారత పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ ప్రపంచంలో టాప్ 10 సంపన్నుల జాబితాలో చోటు కోల్పోయారు.
ముస్సోలిని కలిగించిన నష్టాల నుంచి కోలుకోవడానికి ఇటలీకి దశాబ్దాల కాలం పట్టింది. ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం, ఆయన సన్నిహితులు ఈ 8 ఏండ్లలో చేసిన ఆర్థిక వినాశనం నుంచి కోలుకోవడానికి దేశానికి అం
ప్రధానిగా నరేంద్రమోదీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన మిత్రుడు, అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆక్టోపస్లా విస్తరించారు.