ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో గౌతమ్ అదానీ మళ్లీ మూడో స్థానంలోకి వచ్చారు. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండు వారాలు లాభాల్లో కదలాడుతుండటం కలిసొచ్చింది.
Rahul Gandhi on Adani:రాజస్థాన్లో సుమారు 60వేల కోట్లతో పెట్టుబడి పెట్టనున్నట్లు వ్యాపారవేత్త అదానీ ప్రకటించారు. ఆ ప్రకటనను ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ స్వాగతించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై వ�
వచ్చే దశాబ్దానికిపైగా కాలంలో 100 బిలియన్ డాలర్ల (రూ.8 లక్షల కోట్లు) పెట్టుబడులను అదానీ గ్రూప్ పెట్టనున్నది. ప్రధానంగా న్యూ ఎనర్జీ, డాటా సెంటర్ల వంటి డిజిటల్ విభాగంలోకి ఇందులో 70 శాతం పెట్టుబడులు వెళ్తాయని
దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ శాంతిలాల్ అదానీ సంపద కూడా రాకెట్ వేగంతో దూసుకుపోయింది. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లో రూ.1.69 లక్షల కోట్ల సంపదతో ప్రవాస భారతీయుల జాబితాలో
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ.. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భేటీ అయి ఏకాంతంగా చర్చలు జరిపారు. గొడ్డా పవర్�
ప్రధాని మోదీకి ‘ప్రత్యేక స్నేహితుడి’గా సుపరిచితమైన గౌతమ్ అదానీ ఇప్పుడు ప్రపంచంలో మూడో అతిపెద్ద శ్రీమంతుడిగా ఆవిర్భవించారు. కొవిడ్ తర్వాత ఆర్థిక అసమానతలు,
న్యూఢిల్లీ: భారతీయ వ్యాపారవేత్త గౌతమ్ ఆదానీ ఇప్పుడు ప్రపచంలో అత్యంత సంపన్నుల జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ డేటా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆయన ఆస్తులు సుమారు 137 బి�