ప్రధానిగా నరేంద్రమోదీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన మిత్రుడు, అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆక్టోపస్లా విస్తరించారు.
ఫోర్బ్స్ భారతీయ కుబేరుడిగా గౌతమ్ అదానీ నిలిచారు. దేశంలోని టాప్-100 సంపన్నులతో తాజాగా విడుదలైన జాబితా-2022లో రూ.12,11, 460.11 కోట్ల (150 బిలియన్ డాలర్లు)తో అదానీ గ్రూప్ సంస్థల అధిపతి అగ్రస్థానాన్ని దక్కించుకున్నార�
ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో గౌతమ్ అదానీ మళ్లీ మూడో స్థానంలోకి వచ్చారు. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండు వారాలు లాభాల్లో కదలాడుతుండటం కలిసొచ్చింది.
Rahul Gandhi on Adani:రాజస్థాన్లో సుమారు 60వేల కోట్లతో పెట్టుబడి పెట్టనున్నట్లు వ్యాపారవేత్త అదానీ ప్రకటించారు. ఆ ప్రకటనను ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ స్వాగతించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై వ�
వచ్చే దశాబ్దానికిపైగా కాలంలో 100 బిలియన్ డాలర్ల (రూ.8 లక్షల కోట్లు) పెట్టుబడులను అదానీ గ్రూప్ పెట్టనున్నది. ప్రధానంగా న్యూ ఎనర్జీ, డాటా సెంటర్ల వంటి డిజిటల్ విభాగంలోకి ఇందులో 70 శాతం పెట్టుబడులు వెళ్తాయని
దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ శాంతిలాల్ అదానీ సంపద కూడా రాకెట్ వేగంతో దూసుకుపోయింది. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లో రూ.1.69 లక్షల కోట్ల సంపదతో ప్రవాస భారతీయుల జాబితాలో