వచ్చే కొద్ది వారాల్లో తనఖాలో ఉన్న తమ గ్రూప్ కంపెనీల షేర్లను విడిపిస్తామని, 1.2 బిలియన్ డాలర్ల విలువైన రెండు గ్రూప్ కంపెనీల బాండ్లకు ముందస్తుగా చెల్లింపులు చేస్తామంటూ అదానీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్లకు లాభం చేకూరుస్తూ ఉన్నది. దీనిపై ప్రజల్లో అసంతృప్తి నెలకొని ఉంది. దేశాన్ని అభివృద్ధి బాట పట్టించే నాయకుడి కోసం వారు ఎదురు చూస�
Adani Group | ఒక ఎల్పీజీ దిగుమతి టెర్మినల్పై అదానీ గ్రూప్ వెల్లడించిన విషయం వాస్తవం కాదంటూ ప్రభుత్వ రంగ పెట్రో కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఖండించింది.
Gautam Adani | నాలుగు అదానీ గ్రూప్ సంస్థల రేటింగ్ను మూడీస్ తగ్గించడంతో గౌతం అదానీ వ్యక్తిగత సంపద సోమవారం రూ.4.49 లక్షల కోట్లకు పడిపోయింది. ఫోర్బ్స్ రియల్ టైం సూచీలో ఆయన ర్యాంక్ 23వ స్థానానికి పరిమితమైంది.
ఆప్తమిత్రుడు గౌతమ్ అదానీ కోసం ఇప్పటికే వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను కారుచౌకగా కట్టబెట్టిన ప్రధాని మోదీ.. దేశంలోనే అత్యంత రద్దీ ఎయిర్పోర్టులను కూడా ధారాదత్తం చేశారు. దీని కోసం నిబంధనలే మార్చారు.
కంపెనీ షేర్ల మ్యానిప్యులేషన్ ఆరోపణలతో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం సన్నగిల్లేలా చేసిన పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఆస్తులన్నింటినీ జాతీయం చేయాలని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి సంచ�
Adani | ఇంటర్ మాత్రమే చదివిన అదానీకి ష్యూరిటీ లేకుండా వేల కోట్ల రుణం ఎలా ఇచ్చారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్ ప్రశ్నించారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పాలని ఆ
నేడు ప్రపంచంలో అత్యంత ధనికుడిగా పేరు తెచ్చుకొని పలు ఆరోపణలపై కొద్దిరోజులుగా పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కుతున్న పారిశ్రామికవేత్త అదానీ పేరు తొమ్మిదేండ్ల క్రితం ఎక్కడా మచ్చుకైనా కనిపించలేదని ఐటీ, ప�
Gautam Adani | అదానీ గ్రూప్ సంస్థల షేర్లు శుక్రవారం కూడా పతనం కావడంతో గౌతం అదానీ వ్యక్తిగత సంపద 56.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితాలో 22వ స్థానానికి పడిపోయారు.
అదానీ గ్రూప్ కష్టాలు తీవ్రమయ్యేలా కనిపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లలో షేర్ల పతనం.. రూ.20,000 కోట్ల ఎఫ్పీవో రద్దుతోనే గ్రూప్ సంక్షోభం ఆగేలా లేదు. హిండెన్బర్గ్ ప్రకంపనలు ప్రపంచవ్యాప్తం గా తాకాయి మరి.
మదుపరుల ప్రయోజనాల కోసమే రూ.20,000 కోట్ల ఎఫ్పీవో (ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్)ను వెనక్కి తీసుకున్నామని గురువారం ఓ వీడియో సందేశంలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ అన్నారు. ప్రస్తుత మార్కెట్ ఒడిదుడుకుల్లో ఎఫ్�