అదానీ గ్రూపు సంస్థలకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేయకుండా మీడియాను నియంత్రించేలా ఉత్తర్వులను ఇవ్వబోమని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. శుక్రవారం ఈ విజ్ఞప్తిని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్�
Hindenburg |తమ జీవనోపాధి కాపాడటానికి దేవుడే హిండెన్బర్గ్ నివేదికను పంపించాడని ఆ ట్రక్ డ్రైవర్లు చెప్పారు. వీరంతా హిమాచల్ ప్రదేశ్లోని గగల్, దార్లఘాట్లో ఉన్న గౌతమ్ అదానీకి చెందిన కంపెనీ నుం చి సిమెంట్న
Adani Group | న్యూయార్క్, ఫిబ్రవరి 23: భారత్ ముంగిట్లో ‘ఎన్రాన్' తరహా ముప్పు పొంచిఉందని అమెరికా మాజీ ఆర్థిక మంత్రి, హార్వర్డ్ యూనివర్సిటీ మాజీ ప్రెసిడెంట్ లారీ సమ్మర్స్ హెచ్చరించారు. అదానీ గ్రూప్ పేరును ప్�
Adani-Ambani | గౌతం అదానీ, ముకేశ్ అంబానీ ఈ ఏడాది భారీగా వ్యక్తిగత సంపద కోల్పోయారు. అంబానీ వ్యక్తిగత సంపద 81.5 బిలియన్ డాలర్లు కాగా, గౌతం అదానీ పర్సనల్ వెల్త్ 42.7 బిలియన్ డాలర్లకు పరిమితమైంది.
Adani Group | అదానీ గ్రూప్ కంపెనీలు దేశంలో తీసుకున్న రుణాలు, జారీచేసిన బాండ్లకు నిర్దేశించిన రేటింగ్స్ వివరాలివ్వాలంటూ క్రెడిట్ రేటింగ్ సంస్థల్ని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కోరింది.
2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ, అనంతరం ఆ మీడియా సంస్థపై ఐటీ దాడులు, అదానీ గ్రూప్ కంపెనీల్లో అవకతవకలు జరిగాయంటూ హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక.. వెరసి దేశ రాజకీయాల్లో పె�
అదానీ గ్రూప్ దూకుడు తగ్గిందా?.. విలీనాలు-కొనుగోళ్లకు గౌతమ్ ఆదానీ ఆసక్తి చూపట్లేదా?.. అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. కనిపించిన ప్రతీ కంపెనీని చేజిక్కించుకుంటూ అన్ని రంగాల్లో విస్తరించిన అదానీ.. ఇప
Adani Group | అదానీ గ్రూప్ ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నదంటూ ‘హిండెన్బర్గ్' రిసెర్చ్ సంస్థ చేసిన ఆరోపణలకు మరింత బలం చేకూరింది. తక్కువ కాలంలోనే అదానీ గ్రూప్ ఈ స్థాయిలో వృద్ధిరేటు సాధించటంపై ఇప్పటికే ‘బ్లూ�
వచ్చే కొద్ది వారాల్లో తనఖాలో ఉన్న తమ గ్రూప్ కంపెనీల షేర్లను విడిపిస్తామని, 1.2 బిలియన్ డాలర్ల విలువైన రెండు గ్రూప్ కంపెనీల బాండ్లకు ముందస్తుగా చెల్లింపులు చేస్తామంటూ అదానీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్లకు లాభం చేకూరుస్తూ ఉన్నది. దీనిపై ప్రజల్లో అసంతృప్తి నెలకొని ఉంది. దేశాన్ని అభివృద్ధి బాట పట్టించే నాయకుడి కోసం వారు ఎదురు చూస�
Adani Group | ఒక ఎల్పీజీ దిగుమతి టెర్మినల్పై అదానీ గ్రూప్ వెల్లడించిన విషయం వాస్తవం కాదంటూ ప్రభుత్వ రంగ పెట్రో కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఖండించింది.