2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ, అనంతరం ఆ మీడియా సంస్థపై ఐటీ దాడులు, అదానీ గ్రూప్ కంపెనీల్లో అవకతవకలు జరిగాయంటూ హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక.. వెరసి దేశ రాజకీయాల్లో పె�
అదానీ గ్రూప్ దూకుడు తగ్గిందా?.. విలీనాలు-కొనుగోళ్లకు గౌతమ్ ఆదానీ ఆసక్తి చూపట్లేదా?.. అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. కనిపించిన ప్రతీ కంపెనీని చేజిక్కించుకుంటూ అన్ని రంగాల్లో విస్తరించిన అదానీ.. ఇప
Adani Group | అదానీ గ్రూప్ ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నదంటూ ‘హిండెన్బర్గ్' రిసెర్చ్ సంస్థ చేసిన ఆరోపణలకు మరింత బలం చేకూరింది. తక్కువ కాలంలోనే అదానీ గ్రూప్ ఈ స్థాయిలో వృద్ధిరేటు సాధించటంపై ఇప్పటికే ‘బ్లూ�
వచ్చే కొద్ది వారాల్లో తనఖాలో ఉన్న తమ గ్రూప్ కంపెనీల షేర్లను విడిపిస్తామని, 1.2 బిలియన్ డాలర్ల విలువైన రెండు గ్రూప్ కంపెనీల బాండ్లకు ముందస్తుగా చెల్లింపులు చేస్తామంటూ అదానీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్లకు లాభం చేకూరుస్తూ ఉన్నది. దీనిపై ప్రజల్లో అసంతృప్తి నెలకొని ఉంది. దేశాన్ని అభివృద్ధి బాట పట్టించే నాయకుడి కోసం వారు ఎదురు చూస�
Adani Group | ఒక ఎల్పీజీ దిగుమతి టెర్మినల్పై అదానీ గ్రూప్ వెల్లడించిన విషయం వాస్తవం కాదంటూ ప్రభుత్వ రంగ పెట్రో కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఖండించింది.
Gautam Adani | నాలుగు అదానీ గ్రూప్ సంస్థల రేటింగ్ను మూడీస్ తగ్గించడంతో గౌతం అదానీ వ్యక్తిగత సంపద సోమవారం రూ.4.49 లక్షల కోట్లకు పడిపోయింది. ఫోర్బ్స్ రియల్ టైం సూచీలో ఆయన ర్యాంక్ 23వ స్థానానికి పరిమితమైంది.
ఆప్తమిత్రుడు గౌతమ్ అదానీ కోసం ఇప్పటికే వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను కారుచౌకగా కట్టబెట్టిన ప్రధాని మోదీ.. దేశంలోనే అత్యంత రద్దీ ఎయిర్పోర్టులను కూడా ధారాదత్తం చేశారు. దీని కోసం నిబంధనలే మార్చారు.
కంపెనీ షేర్ల మ్యానిప్యులేషన్ ఆరోపణలతో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం సన్నగిల్లేలా చేసిన పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఆస్తులన్నింటినీ జాతీయం చేయాలని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి సంచ�