Adani Group | ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు ఎయిర్పోర్ట్లను చేజిక్కించుకున్న గౌతమ్ అదానీ గ్రూప్ మరిన్ని విమానాశ్రయాలపై కన్ను వేసింది. దేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ల నిర్వహణా సంస్థగా ఎదిగేందుకు రాను�
Adani Group | విదేశాల్లోని డొల్ల కంపెనీల ద్వారా నిధుల్ని సమీకరించి.. లెక్కల పుస్తకాల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ గత జనవరిలో అమెరికా సంస్థ ‘హిండెన్బర్గ్' చేసిన ఆరోపణలతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పాత�
Adani Group | అదానీ గ్రూప్ కోసం ఇప్పటికే వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను కారుచౌకగా కట్టబెట్టిన కేంద్రంలోని బీజేపీ సర్కారు.. దేశంలోనే అత్యంత రద్దీగా పిలిచే 8 ఎయిర్పోర్టులను కూడా ధారాదత్తం చేసింది. దీని �
200 మంది ప్రదర్శనగా వెళ్తుంటే వారిని ఆపటానికి 2000 మంది పోలీసులు అడ్డం నిలిచారు. ఆ ప్రదర్శకులు సంఘవిద్రోహ శక్తులో, కరడుగట్టిన నేరస్థులో కాదు.. గౌరవ పార్లమెంటు సభ్యులు. గౌతమ్ అదానీ కుంభకోణంపై హిండెన్బర్గ్ న
Adani-Ambuja Cement | తిరిగి ఇన్వెస్టర్ల విశ్వాసం పొందడం కోసం రుణ భారం తగ్గించుకోవాలని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ భావిస్తున్నారని సమాచారం. ఇందుకోసం అంబుజా సిమెంట్లో 450 మిలియన్ డాలర్ల విలువైన వాటాలను
Adani | అదానీ కంపెనీ కుదుర్చుకునే ఏ ఒప్పందాన్ని అయినా భారత ప్రభుత్వంతో కుదుర్చుకున్నట్టుగానే భావించాలంటూ శ్రీలంక విదేశాంగ మంత్రి అలీసబ్రీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఓ వైపు పేదల సొమ్ము కర్పూరంలా �
Adani Group | అదానీ గ్రూప్లో అవకతవకలు జరిగాయని అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ సంస్థ ఆరోపించటంతో భారతీయ స్టాక్ మార్కెట్లో సంక్షోభం మొదలైన విషయం తెలిసిందే. హిండెన్బర్గ్ నివేదిక అనంతరం అదానీ గ్రూప్ కంపెన�
2015లో అదానీ పవర్ ప్లాంట్తో బంగ్లాదేశ్ ప్రభుత్వం కుదుర్చుకొన్న విద్యుత్తు ఒప్పందంలో అవకతవకలు జరిగాయని బంగ్లా ప్రధాన పత్రిక ‘ది డైలీ స్టార్' ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. దేశీయ అవసరాలకు మించి ఎక్కువ
Gautam Adani | తీవ్ర వివాదంలో చిక్కుకున్న వాణిజ్యవేత్త గౌతమ్ అదానీ సంపద మంచులా కరిగిపోతున్నది. నెలరోజుల క్రితం ఫోర్బ్స్ ప్రపంచ శ్రీమంతుల జాబితాలో 120 బిలియన్ డాలర్లకుపైగా సంపదతో 3వ స్థానంలో నిలిచిన అదానీ ఈ సోమ
Adani Group | కేంద్రంలోని బీజేపీ సర్కారుకు దేశ ప్రజల ఆర్థిక ప్రయోజనాల కంటే, కార్పొరేట్ల బాగే ధ్యేయంగా మారిపోయింది. అందుకే, ఇప్పటికే, రూ. 12 లక్షల కోట్లకు పైగా మార్కెట్ విలువను కోల్పోయిన అదానీ గ్రూప్ కంపెనీలను.. నే�
Gautam Adani | హిండెన్ బర్గ్ నివేదిక వల్ల అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీ 80.6 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపద కోల్పోయి.. ప్రపంచ కుబేరుల జాబితాలో 30వ స్థానానికి పరిమితం అయ్యారు.