Forbes India Richest List | ఫోర్బ్స్ ఇండియా బిలియనీర్లలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మొదటి స్థానానికి చేరుకోగా, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ రెండో స్థానానికి పడిపోయారు.
ఏపీ సీఎం జగన్తో అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. గురువారం సాయంత్రం అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న అదానీ, అక్కడి నుంచి నేరుగా తాడేపల్లిలోన�
Adani Group | తీవ్ర రుణభారంలో ఉంటూనే వరుస టేకోవర్లు చేస్తున్న గౌతమ్ అదానీ గ్రూప్ ప్రమోటర్లు తాజాగా మరో కంపెనీలో కొంత వాటా విక్రయించారు. బుధవారం స్టాక్ ఎక్సేంజీల్లో పలు బ్లాక్ డీల్స్ ద్వారా అదానీ పవర్లో 8.1 �
Robert Vadra | కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో కలిసి ఉన్న తన ఫొటోను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లోక్సభలో చూపడంపై వ్యాపారవేత్త, క�
Adani Ports-Deloitte | గౌతం అదానీ సారధ్యంలోని అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లో ఆర్థిక లావాదేవీల్లో తేడాలపై సందేహాలు వ్యక్తం చేసిన అడిటింగ్ సంస్థ డెల్లాయిట్ హస్కిన్స్ అండ్ సెల్స్ సంస్థ .. ఆడిటర్ గా వైదొలుగుతున్నట్లు తెలుస్�
Adani Group | హిండెన్బర్గ్ ఆరోపణలతో అతలాకుతలమైన అదానీ గ్రూప్ తొలిసారిగా ఓ ఇన్ఫ్రా కంపెనీ టేకోవర్కు సిద్ధమైంది. గుజరాత్లో సిమెంట్ ప్లాంట్ నడుపుతున్న సంఘీ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందిన సంఘీ సిమెంట్�
Adani Group | సైన్యంలో నియామకాల కోసం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్' పథకంపై వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కన్ను పడింది. అదానీ గ్రూప్నకు చెందిన ఏసీసీ సిమెంట్ హిమాచల్ ప్రదేశ్ క్యాంపస్లో అగ్ని వీరులకు శిక్షణా కేంద్రం ప్
Adani | బిలియనీర్ గౌతమ్ అదానీ.. పొరుగు దేశం శ్రీలంకపై దృష్టి పెట్టారు. ఇప్పటికే అక్కడ పలు ప్రాజెక్టులతో పాగా వేసిన అదానీ.. మరింత బలోపేతమయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లంకలో ఓ గ్రీన్ హైడ్రోజన
Adani Group | తాము గతంలో నిబంధనలు మార్చినంత మాత్రాన ఆఫ్షోర్ ఫండ్స్ (విదేశీ ఫండ్స్) పెట్టుబడుల వెనుక లబ్ధిదారులు ఎవరో గుర్తించడం కష్టతరం కాదని సుప్రీం కోర్టుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తెలిపింది. ఈ పెట్టు
గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ నిధుల వేటలో పడింది. గ్రూప్లోని పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఫండ్స్ కోసం ప్రయత్నిస్తున్నాయి. వీటిలో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్ స
67 ఏండ్ల చరిత్ర... 1.2 లక్షల మంది ఉద్యోగులు... దేశవ్యాప్తంగా రూ.46 లక్షల కోట్ల ఆస్తులు... కోట్లాదిమంది పాలసీదారులు... ప్రపంచంలోనే టాప్ బీమా సంస్థల్లో ఒకటిగా పేరు... ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ క�
ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ..ఆన్లైన్లో రైలు టిక్కెట్ల విక్రయానికి దిగుతున్నారు. ఆన్లైన్ ట్రైన్ టికెటింగ్ రంగంలో గుత్తాధిపత్యం వహిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ఇం�
హిండెన్బర్గ్ నివేదికతో సంపదను, పరపతిని కోల్పోయిన దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ నష్టనివారణ చర్యలకు ఉపక్రమించారు. పోయిన పరపతిని తిరిగి పొందేందుకు పాత అప్పులను తీర్చడానికి కొత్తగా రుణాలు చేయడానికి సిద్ధ�