Adani Group | హిండెన్బర్గ్ ఆరోపణలతో అతలాకుతలమైన అదానీ గ్రూప్ తొలిసారిగా ఓ ఇన్ఫ్రా కంపెనీ టేకోవర్కు సిద్ధమైంది. గుజరాత్లో సిమెంట్ ప్లాంట్ నడుపుతున్న సంఘీ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందిన సంఘీ సిమెంట్�
Adani Group | సైన్యంలో నియామకాల కోసం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్' పథకంపై వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కన్ను పడింది. అదానీ గ్రూప్నకు చెందిన ఏసీసీ సిమెంట్ హిమాచల్ ప్రదేశ్ క్యాంపస్లో అగ్ని వీరులకు శిక్షణా కేంద్రం ప్
Adani | బిలియనీర్ గౌతమ్ అదానీ.. పొరుగు దేశం శ్రీలంకపై దృష్టి పెట్టారు. ఇప్పటికే అక్కడ పలు ప్రాజెక్టులతో పాగా వేసిన అదానీ.. మరింత బలోపేతమయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లంకలో ఓ గ్రీన్ హైడ్రోజన
Adani Group | తాము గతంలో నిబంధనలు మార్చినంత మాత్రాన ఆఫ్షోర్ ఫండ్స్ (విదేశీ ఫండ్స్) పెట్టుబడుల వెనుక లబ్ధిదారులు ఎవరో గుర్తించడం కష్టతరం కాదని సుప్రీం కోర్టుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తెలిపింది. ఈ పెట్టు
గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ నిధుల వేటలో పడింది. గ్రూప్లోని పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఫండ్స్ కోసం ప్రయత్నిస్తున్నాయి. వీటిలో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్ స
67 ఏండ్ల చరిత్ర... 1.2 లక్షల మంది ఉద్యోగులు... దేశవ్యాప్తంగా రూ.46 లక్షల కోట్ల ఆస్తులు... కోట్లాదిమంది పాలసీదారులు... ప్రపంచంలోనే టాప్ బీమా సంస్థల్లో ఒకటిగా పేరు... ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ క�
ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ..ఆన్లైన్లో రైలు టిక్కెట్ల విక్రయానికి దిగుతున్నారు. ఆన్లైన్ ట్రైన్ టికెటింగ్ రంగంలో గుత్తాధిపత్యం వహిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ఇం�
హిండెన్బర్గ్ నివేదికతో సంపదను, పరపతిని కోల్పోయిన దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ నష్టనివారణ చర్యలకు ఉపక్రమించారు. పోయిన పరపతిని తిరిగి పొందేందుకు పాత అప్పులను తీర్చడానికి కొత్తగా రుణాలు చేయడానికి సిద్ధ�
అదానీ, అంబానీ చేతిలో నరేంద్ర మోదీ కీలుబొమ్మగా మారారని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య అరోపించారు. సీపీఐ ఇంటింటికీ కార్యక్రమంలో భాగంగా శనివారం చేవెళ్లలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేంద్ర ప్ర
ప్రధాని నరేంద్ర మోదీ మిత్రుడు గౌతమ్ అదానీ దొంగ పనులు, దేశాన్ని ముంచిన వ్యవహారాలు తవ్విన కొద్దీ అత్యంత భయంకరంగా బయట పడుతున్నాయి! ఇప్పుడు ఆయన సోదరుడు వినోద్ అదానీ వియ్యంకుడు జతిన్ మెహతా వ్యవహారం బయటకు �
Adani Group | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొంటున్న ఏకపక్ష విధాన నిర్ణయాలు కార్పొరేట్లకు జేబులు నింపేందుకే కాకుండా అటవీభూములనూ దోచిపెట్టేలా ఉన్నాయి. దేశంలోనే అత్యంత విస్తారమైన అడవుల్లో ఒకటైన ఛత్తీస్గఢ్
‘గౌతమ్ అదానీ ఎఫ్పీవోలో పాల్గొన్నదెవరో మాకు తెలియదు. ఆ పబ్లిక్ ఇష్యూ సబ్స్కైబర్ల సమాచారం మా వద్ద లేదు’ ఇది.. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలైన ఓ ప్రశ్నకు భారత క్యాపిటల్ మార్కెట్ నియంత్రిత సంస్థ �