Forbes Rich List | ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితా విడుదలైంది. దేశంలో ఫోర్బ్స్ జాబితాలో 200 మంది భారతీయులకు చోటు దక్కింది. గతేడాది ఈ సంఖ్య 169 మంది భారతీయుల పేర్లున్న విషయం తెలిసిందే. నివేదిక ప్రకారం.. భారత బిలియనీర్ల మొ�
Adani - Ambani | భారత కుబేరులు రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీ చేతులు కలిపారు. మధ్యప్రదేశ్ లోని అదానీ అనుబంధ పవర్ ప్రాజెక్టులో ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ 26 శాతం వాటా కొనుగోలు �
Adani Group | అమెరికాలో లంచం ఇవ్వజూపిందన్న ఆరోపణలపై అదానీ గ్రూపుపై విచారణ జరుగుతుండటంతో సోమవారం గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ సంస్థల స్టాక్స్ నష్టాలతో ముగిశాయి.
గౌతమ్ అదానీ.. శనివారం ఉబర్ సీఈవో దారా ఖోస్రోవ్షాహితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారత పర్యటనలో ఉన్న ఆయనను అదానీ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
Gautam Adani | అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ ఏడాది తర్వాత తిరిగి 100 బిలియన్ డాలర్ల క్లబ్ లో చేరారు. హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఆరోపణల నేపథ్యంలో గతేడాది ప్రారంభంలో ఆయన వ్యక్తిగత సంపద సుమారు 37.7 బిలియన్ డాలర్లకు పడిపోయి�
Praggnanandhaa: చెస్ వరల్డ్ చాంపియన్ డింగ్ లీరెన్ను ప్రజ్ఞానంద ఓడించాడు. టాటా స్టీల్ టోర్నీలో అద్భుత విజయాన్ని నమోదు చేశాడు. దీంతో ఇండియన్ నెంబర్ వన్ ర్యాంక్ను ప్రజ్ఞా సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో అ
Gautam Adani: అదానీ కీలక ప్రకటన చేశారు. రాబోయే అయిదేళ్లలో గుజరాత్లో రెండు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఆయన చెప్పారు. తమ కంపెనీ 2025 నాటికి గుజరాత్లో 55వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్
అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ మళ్లీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఏడాది క్రితం ఇదే నెలలో వచ్చిన హిండెన్బర్గ్ రిపోర్టుతో ఆవిరైపోయిన అదానీ సంపద.. తిరిగి పుంజుకున్నది.
Gautam Adani: అదానీ మళ్లీ సంపన్నుల లిస్టులో టాప్లోకి వచ్చేశారు. ఆయన ఆస్తుల విలువ 97.6 బిలియన్ల డాలర్లుగా ఉంది. ఒక్క రోజే ఆయన ఆస్తి 7.7 బిలియన్ల డాలర్లు పెరిగింది. దీంతో సంపన్నుల జాబితాలో రెండో స్థానానికి అ�
Adani-Hindenburg Case | అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణలపై సెబీ జరుపుతున్న దర్యాప్తులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం తీర్పును వెలు�
Gautam Adani | ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలను కొనుగోలు చేసిన గౌతమ్ అదానీ గ్రూప్ తాజాగా న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్లో మెజారిటీ వాటా చేజిక్కించుకుంది. ఈ మేరకు గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ �