దేశంలో విమానాశ్రయాలు, ఓడరేవులు, విద్యుత్, షిప్పింగ్, గ్రీన్ ఎనర్జీ, మైనింగ్ ఒకటేమిటి మౌలిక సదుపాయాల రంగాలన్నింటిలోకీ శరవేగంగా విస్తరించిన గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ హిండెన్బర్గ్
Mallikarjun Kharge | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( Prime Minister Narendra Modi ) పై కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge ) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతలపైకి కేంద్ర ఏజెన్సీల (central agencies)ను ఉసిగొల్పుతూ అవినీతిప
గౌతమ్ అదానీ గ్రూపునకు చెందిన షేర్ల పతనం కొనసాగుతున్నది. ఇప్పటికేలో భారీగా పడిపోయిన గ్రూపునకు సంబంధించిన షేర్లు శుక్రవారం కూడా ఐదు శాతం వరకు నష్టపోయాయి. స్టాక్ మార్కెట్లో లిైస్టెన అదానీ గ్రూపు 10 కంపెన�
Mukesh Ambani | దేశీయ అపర కుబేరుడిగా మళ్లీ ముకేశ్ అంబానీ అవతరించారు. గౌతమ్ అదానీని వెనక్కినెట్టి 82 బిలియన్ డాలర్లతో ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత భారతీయ సంపన్నులలో అగ్రస్థానంలో నిలిచారు. ఈ మేరకు బుధవారం విడ
Adani Group | ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు ఎయిర్పోర్ట్లను చేజిక్కించుకున్న గౌతమ్ అదానీ గ్రూప్ మరిన్ని విమానాశ్రయాలపై కన్ను వేసింది. దేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ల నిర్వహణా సంస్థగా ఎదిగేందుకు రాను�
Adani Group | విదేశాల్లోని డొల్ల కంపెనీల ద్వారా నిధుల్ని సమీకరించి.. లెక్కల పుస్తకాల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ గత జనవరిలో అమెరికా సంస్థ ‘హిండెన్బర్గ్' చేసిన ఆరోపణలతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పాత�
Adani Group | అదానీ గ్రూప్ కోసం ఇప్పటికే వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను కారుచౌకగా కట్టబెట్టిన కేంద్రంలోని బీజేపీ సర్కారు.. దేశంలోనే అత్యంత రద్దీగా పిలిచే 8 ఎయిర్పోర్టులను కూడా ధారాదత్తం చేసింది. దీని �
200 మంది ప్రదర్శనగా వెళ్తుంటే వారిని ఆపటానికి 2000 మంది పోలీసులు అడ్డం నిలిచారు. ఆ ప్రదర్శకులు సంఘవిద్రోహ శక్తులో, కరడుగట్టిన నేరస్థులో కాదు.. గౌరవ పార్లమెంటు సభ్యులు. గౌతమ్ అదానీ కుంభకోణంపై హిండెన్బర్గ్ న
Adani-Ambuja Cement | తిరిగి ఇన్వెస్టర్ల విశ్వాసం పొందడం కోసం రుణ భారం తగ్గించుకోవాలని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ భావిస్తున్నారని సమాచారం. ఇందుకోసం అంబుజా సిమెంట్లో 450 మిలియన్ డాలర్ల విలువైన వాటాలను
Adani | అదానీ కంపెనీ కుదుర్చుకునే ఏ ఒప్పందాన్ని అయినా భారత ప్రభుత్వంతో కుదుర్చుకున్నట్టుగానే భావించాలంటూ శ్రీలంక విదేశాంగ మంత్రి అలీసబ్రీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఓ వైపు పేదల సొమ్ము కర్పూరంలా �
Adani Group | అదానీ గ్రూప్లో అవకతవకలు జరిగాయని అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ సంస్థ ఆరోపించటంతో భారతీయ స్టాక్ మార్కెట్లో సంక్షోభం మొదలైన విషయం తెలిసిందే. హిండెన్బర్గ్ నివేదిక అనంతరం అదానీ గ్రూప్ కంపెన�
2015లో అదానీ పవర్ ప్లాంట్తో బంగ్లాదేశ్ ప్రభుత్వం కుదుర్చుకొన్న విద్యుత్తు ఒప్పందంలో అవకతవకలు జరిగాయని బంగ్లా ప్రధాన పత్రిక ‘ది డైలీ స్టార్' ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. దేశీయ అవసరాలకు మించి ఎక్కువ