కేంద్ర ప్రభుత్వం మరోసారి సామాన్యులపై మోయలేని భారాన్ని మోపింది. మరో సారి గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచింది. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై నెలకు రూ. 2.25 కోట్ల అదనపు భారం పడుతుంది.
ప్రధాని నరేంద్రమోదీ.. నిత్యావసర ధరలను తగ్గించలేకపోతే గద్దె దిగాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. గ్యాస్ ధరల పెంపు ను నిరసిస్తూ శుక్రవారం పెద్దఎత్తున ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు.
కేంద్రం పెంచిన గ్యాస్ ధరలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మూడో రోజైన శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ఉమ్మడి పది జిల్లాల్లో పార్టీ శ్రే ణులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి.
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. శుక్రవారం నార్నూర్లోని గాంధీచౌరస్తాలో కేంద్రం పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు స
Telangana | హనుమకొండ చౌరస్తా : బీజేపీ అంటేనే ‘భారత జనులను దోచుకునే’ పార్టీ అని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్( Dasyam Vinay Bhasker ) అన్నారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు( Gas Cylinder ) పెంచడాన్ని వ్యతిరేకిస్తూ హనుమ�
కేంద్ర ప్రభుత్వం తరచూ గ్యాస్ ధర పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నదని ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మా�
కేంద్రంలోని బీజేపీ సర్కారు పేదల కడుపు కొడుతూ ఉన్నోళ్ల కడుపు నింపుతున్నదని, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ �
పెంచిన గ్యాస్ ధరలు తక్షణమే తగ్గించాలని ఖాళీ సిలిండర్, కట్టెల పొయ్యితో బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురువారం హుజూరాబాద్ అంబేదర్
కేంద్ర ప్రభుత్వం పిల్లలు తాగే పాల నుంచి గ్యాస్, పెట్రో ధరలను పెంచి పేద ప్రజలు బతకకుండా చేస్తున్నదని.. దేశాన్ని కాపాడాలంటే ప్రధాని మోదీని ఇంటికి పంపించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నార�
కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన వంటగ్యాస్ ధరలకు వ్యతిరేకంగా గురువారం నగరవ్యాప్తంగా గులాబీ శ్రేణులు, మహిళలు నిరసనలతో హోరెత్తించారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇందులో భ