వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇల్లు కూలింది. అదే ఇంట్లో ఉన్న వ్యక్తికి మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కోటమర్తిలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది.
Chhath Puja | బీహార్లోని ఔరంగాబాద్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని ఒడియా గాలీలో ఉన్న ఓ ఇంట్లో ఛాట్పూజ సందర్భంగా ప్రసాదాలు తయారు చేస్తున్నది.
Chilkalguda | సికింద్రాబాద్ చిలకలగూడలోని (Chilkalguda) ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Hyderabad | గోల్కొండ పోలీసు స్టేషన్ పరిధిలోని టోలిచౌకీ ఫ్లై ఓవర్ కింద ఓ టీ స్టాల్లో ఉన్న గ్యాస్ సిలిండర్లో మంటలు చెలరేగాయి. టీ స్టాల్ యజమానితో పాటు స్థానికులు అక్కడ్నుంచి పరుగులు తీశారు.
Minister KTR | ప్రధాని మోదీ పాలనలో ధరలు ఆకాశాన్నంటి.. ఆదాయాలు పాతాళంలో కూరుకుపోతున్నాయని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆయిల్ కంపెనీలకు కాసుల పంటలు పండిస్తూ.. సామాన్య ప్రజల గుండెల్లో గ్యాస్ మంటలు రేపుతున్నారని �
కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలాసీతారామన్ ఇటీవల కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండకేంద్రంలో పర్యటించారు. ఓ రేషన్ షాపుకెళ్లి ప్రధాని మోదీ ఫొటో ఎందుకు పెట్టలేదని అడిగారు. ఈ విషయమై కలెక్ట�
Gas cylinder | ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం (Prakasam) జిల్లా కొమరోలు మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మండలంలోని పెద్దవాడ వద్ద గ్యాస్ సిలిండర్లతో (Gas cylinder) వెళ్తున్న ఓ లారీ ఇంజిన్లో ఒక్కసారిగా
మహబూబ్నగర్ : ప్రపంచంలో ఎక్కడలేని విధంగా వంట గ్యాస్ ధరలు మన దేశంలోనే ఆకాశాన్నంటాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. వంట గ్యాస్ ధరలు తగ్గించకపోతే మరో పోరాటం తప్పదని ఆయన కేంద్ర ప్రభ�
Minister KTR | గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మంచి రోజులు వచ్చేశాయ్.. అందరికి శుభాకాంక్షలు. వంటింటి గ్యాస్ లిండర్ ధరను కేంద్రం మరో రూ.50 పెంచేసింది. సిలిండర్ ధర పెంచి �
న్యూఢిల్లీ : సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్పై రాయితీని ఎత్తివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పీఎం ఉజ్వల్ యోజన పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పొందిన వినియోగద
Gas cylinder | ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలోని శెట్టూరు మండలం ములకలేడులో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ (Gas cylinder) పేలిపోయింది. దీంతో నలుగురు మరణించారు.