Minister KTR | ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రతిసారి గ్యాస్ సిలిండర్( Gas Cylinder ) ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) ధ్వ�
నేపాలీ కాంగ్రెస్ నాయకులు, ఎంపీ డాక్టర్ చంద్ర భండారి నివాసంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో భండారితోపాటు ఆయన తల్లి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారిద్దరు కిర్తిపూర్లోని దవాఖానలో చికిత్స �
మండలంలోని ఉప్పల్ భీంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనాన్ని హెచ్పీ గ్యాస్ సిలిండర్ల లారీ సోమవారం సాయంత్రం ఢీకొంది. ఈ ఘటనలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం దుబ్యాల గ్రామానికి చెంద
ప్రజాస్వామ్య చరిత్రలో మునుపెన్నడూ చూడని చీకటి దినాల్ని దేశ ప్రజలు చూస్తున్నారు. ప్రపంచానికి అన్నపూర్ణగా పిలిచే దేశంలో ఎన్నడూ చూడని విధంగా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి.
Kukatpally | కూకట్పల్లిలో పెను ప్రమాదం తప్పింది. కూకట్పల్లిలోని భాగ్యనగర్ కాలనీలో సోడా తయారీకి ఉపయోగించే గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. అనంతరం అది బిల్డింగ్ పై అంతస్తులో ఉన్న
మండలంలోని ఇంద్రేశం గ్రామంలో షార్ట్ సర్క్యూట్తో గ్యాస్ సిలిండర్ పేలి వంటిల్లు ధ్వంసమైన ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పటాన్చెరు అగ్రిమాపక అధికారి జన్యానాయక్, పోలీసులు, స్థానిక�
MLA Paresh Dhanani | గుజరాత్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అందరి దృష్టిని ఆకర్ష�
వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇల్లు కూలింది. అదే ఇంట్లో ఉన్న వ్యక్తికి మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కోటమర్తిలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది.
Chhath Puja | బీహార్లోని ఔరంగాబాద్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని ఒడియా గాలీలో ఉన్న ఓ ఇంట్లో ఛాట్పూజ సందర్భంగా ప్రసాదాలు తయారు చేస్తున్నది.
Chilkalguda | సికింద్రాబాద్ చిలకలగూడలోని (Chilkalguda) ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Hyderabad | గోల్కొండ పోలీసు స్టేషన్ పరిధిలోని టోలిచౌకీ ఫ్లై ఓవర్ కింద ఓ టీ స్టాల్లో ఉన్న గ్యాస్ సిలిండర్లో మంటలు చెలరేగాయి. టీ స్టాల్ యజమానితో పాటు స్థానికులు అక్కడ్నుంచి పరుగులు తీశారు.
Minister KTR | ప్రధాని మోదీ పాలనలో ధరలు ఆకాశాన్నంటి.. ఆదాయాలు పాతాళంలో కూరుకుపోతున్నాయని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆయిల్ కంపెనీలకు కాసుల పంటలు పండిస్తూ.. సామాన్య ప్రజల గుండెల్లో గ్యాస్ మంటలు రేపుతున్నారని �