సామాన్యుల బాధలు గుర్తెరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరో మానవీయ పథకానికి రూపకల్పన చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్ పేదల ఇండ్లల్లో క్రమంగా గ్యాస్ పొయ్యిలను ఆర్పే ప్రయత్నాలు చేస్తుంటే సీఎం కేసీఆర్ విరుగ�
ఎన్నికలొచ్చినయి ప్రజలు ఆగం కావొద్దు.. పని చేసింది ఎవలు.. మోసం చేసింది ఎవలని ఆలోచించి ఓటెయ్యాలె.. రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంలో మూడోసారి బీఆర్ఎస్దే విజయమని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి �
అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరలు తగ్గినా.. కేంద్రం పట్టించుకోకుండా అడ్డగోలుగా వంట గ్యాస్ ధర పెంచుతోంది. ఫలితంగా కట్టెల పొయ్యి పెట్టుకునే పరిస్థితి దాపురించింది.
సకలజనుల సంక్షేమం.. సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోను రూపకల్పన చేసింది. ఆదివారం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోపై ఉమ్మడి జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు హ�
దాదాపు 27 ఏండ్ల ఎదురుచూపుల తర్వాత ఆమోదానికి నోచుకున్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ బిల్లు విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయాలు, వేసిన ప్రతి అడుగును నిశితంగా పరిశీలిస్తే అన
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎడాపెడా గ్యాస్ ధరల మోత మోగించడంతో ఎల్పీజీ సిలిండర్ ధర కొండెక్కి కూర్చొన్నది. దీని వలన ఇప్పటికే లక్షలాది కుటుంబాలు ఎల్పీజీ వినియోగాన్ని ఆపేసి తిరిగి కట్టెల �
పేదల బతుకులు మార్చుతామని ప్రగల్బాలు పలికిన కేంద్రంలోని బీజేపీ సర్కారు వారి బతుకుల్లో మంటపెట్టింది. కాంగ్రెస్ హయాంలో రూ.400 ఉన్న సిలిండర్ ధర అమాంతంగా రూ.1158లకు పెంచేశారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లోనే కాక
మోరంచపల్లికి ప్రభుత్వం అండగా నిలిచింది. వరద వలయంలో చిక్కుకున్న నాటి నుంచి అధికార యంత్రాంగం అక్కడే ఉండి సేవలందిస్తున్నది. సోమవారం గ్రామంలో సహాయక చర్యలు యథావిధిగా కొనసాగాయి. గ్రామంలో తాగునీటి వ్యవస్థ మె�
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులోని ఒక గుడిసెలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన
జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలపై టోల్ట్యాక్స్లు పెంచడంతోపాటు యూపీఐ పేమెంట్లపై చార్జీలు విధిస్తూ ప్రజలనుంచి డబ్బులు గుంజుతున్న కేంద్ర ప్రభుత్వం గుడ్డిలో మెళ్లలా వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్�
కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి గ్యాస్ ధరను తగ్గించే వరకు పోరాటం ఆగదని బీఆర్ఎస్ నాయకులు, మహిళలు స్పష్టం చేశారు. శుక్రవారం రెండో రోజు గ్యాస్ ధర పెంపుపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.