హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఉన్న కరాచీ బేకరీలో (Karachi Bekary) భారీ ప్రమాదం జరిగింది. బేకరీ కిచెన్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
వంట గ్యాస్ కనెక్షన్లను త్వరగా అప్డేట్ చేసుకోవాలన్న పుకార్లను నమ్మిన వినియోగదారులు ఏజెన్సీ కార్యాలయాల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఈ నెలాఖరు వరకే గడువు ఉందని అసత్య ప్రచారాలు ఊపందుకోవడంతో బారులుదీర�
రేషన్ షాపుల తరహాలోనే కేంద్ర ప్రభుత్వం తాజాగా గ్యాస్ ఏజెన్సీల్లో ఈ -కేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్)ని అమలు చేస్తున్నది. రెండు నెలల క్రితమే ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, దీనికి తుది గడువంటూ ఏమీ రాలే�
కేవైసీ పుకార్లు ఓ వృద్ధురాలి ప్రాణం మీదకు తెచ్చాయి. ఈ దఫా తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని కాంగ్రెస్ హామీలు ఇచ్చింది. ఎన్నికల్లో గెలుపొంది కాంగ్రెస్ అధికారంలోకి
Rescue | ఏపీలోని కాకినాడ (Kakinada) తీరంలో జరిగిన అగ్నిప్రమాదం వల్ల పెను ప్రాణనష్టం తప్పింది. రెస్క్యూటీం సకాలంలో స్పందించి రక్షణ చర్యలు తీసుకోవడంతో 11 మంది ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు.
Tragedy | ఏపీలోని విశాఖ జిల్లా కేంద్రంలో గ్యాస్ సిలిండర్ లీకై (Gas cylinder) ఒకే కుటుంబానికి నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటనలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు బుధవారం మరణించారు.
‘ఎన్నికల ముందు అడ్డగోలు హామీలిచ్చుడు.. అధికారంలోకి వచ్చాక హ్యాండ్ ఇచ్చుడు’.. ఇదే కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం అని ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు అధికారం చేపట్టి రాష్ర్టాన్ని ప్రగతిపథంలో తీసుకువెళ్తున్నది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు ప్రజలకు ఆసరాగా నిలుస్తున్నాయి. ఒకరకంగా ఇవి దేశా
Srinivas Goud | మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గురువారం ఉదయం ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా కాలనీలోని ఓ ఇంటికి వెళ్లగా అక్కడ ఆసక్తికరమైన సంఘటన �