లోక్సభ చివరి విడత ఎన్నికల వేళ కేంద్రం శనివారం వాణిజ్య సిలిండర్ ధరలను తగ్గించింది. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై రూ.69 తగ్గించింది. దీంతో ప్రస్తుతం ఈ సిలిండర్ ధర రూ.1,676గా ఉన్నది.
తమిళనాడులోని తిరునల్వేలీలో భారీ ప్రాణ నష్టం తప్పింది. పట్టణంలోని నార్త్ కార్ స్ట్రీట్లో ఓ తోపుడు బండిలో ఉన్న గ్యాస్ సిలిండర్ (Cylinder Blast) పేలింది. దీంతో అక్కడ పనిచేస్తున్న వ్యక్తితోపాటు మరో ఐదుగురు తీవ్�
Hyderabad | హైదరాబాద్ వనస్థలిపురంలో బుధవారం సాయంత్రం పేలుడు సంభవించింది. రైతుబజార్ సమీపంలోని పెట్రోలు బంక్ ముందు ఉన్న ఓ బ్రెడ్ ఆమ్లెట్ షాపులోని గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు కారణంగా మంటలు చెలరేగడంతో
తెలంగాణలో అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ సచివాలయంలో ప్రతి ఇంటికీ 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్, రూ.500కు గ్యాస్ సరఫరా పథకాలను ప్ర�
Gas Cylinder | తెల్ల రేషన్కార్డు ఉన్నవారందరికీ రూ. 500లకే గ్యాస్ పథకాన్ని అమలు చేస్తామంటూ గతంలో గొప్పగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తీరా అమలు సమయంలో మాత్రం షరతులు విధిస్తున్నది. ఈ పథకం లబ్ధి పొందేందుకు గానూ మూడ�
రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం లబ్ధిదారులు తొలుత మొత్తం బిల్లును గ్యాస్ కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుందని సివిల్ సైప్లె అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ గ్యాస్ సిలిండర్ ధర రూ.955 ఉన్నది కా�
Priyanka Gandhi | కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయింది. ఈ నెల 27న చేవెళ్ల నియోజకవర్గంలో ప్రియాంక గాంధీ పర్యటన ఉండే. పర్యటనలో భాగంగా ప్రియాంక సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం రెం�
లబ్ధిదారు గ్యాస్ ఏజెన్సీకి కేవలం రూ.500 చెల్లిస్తే ఆయా ఏజెన్సీలు వారికి సిలిండర్ పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులకు సూచించారు. ఇందుకోసం గ్యాస్ ఏజెన్సీలతో చర్చలు జరప�
వారం రోజుల్లో మరో రెండు గ్యారెంటీలను అమలుచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్రెడ్డి
ఆరు గ్యారెంటీల కోసం ప్రభుత్వం స్వీకరించిన దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సరిచేసేందుకు మున్సిపల్ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. వివరాల ఎడిట్ సమయంలో యాప్ ఇబ్బంది పెడుతున్నది.
రాష్ట్ర మంత్రిమండలి నేడు భేటీ (Cabinet Meeting) కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభంకానుంది. ఈ సమావేశంలో వాహనాల రిజిస్ట్రేషన్ను ప్రస్తుతమున్న టీఎస్కు బదులు టీజీగా
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామాలు, పట్టణాల్లో ప్రజాపాలన పేరిట వారం రోజుల పాటు ఆరు గ్యారెంటీలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల్లో ప్రధానంగా �