ఆదిలాబాద్ పట్టణవాసులను వంటగ్యాస్ కష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని తిర్పెల్లిలో గల ఓ గ్యాస్ ఏజెన్సీ వద్ద ప్రజలు బారులుదీరారు.
Gas Cylinder | దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్ల దందా కొనసాగుతోంది. ఇదే అదనుగా భావిస్తున్న దొంగలు ఈ సారి తమ టార్గెట్ ఓన్లీ గ్యాస్ సిలిండర్లే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
ఆదిలాబాద్ పట్టణ ప్రజలు వంటగ్యాస్ కోసం ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీసీఐ రోడ్ లో గల ఓ గ్యాస్ ఏజెన్సీ ముందు శుక్రవా రం ప్రజలు గ్యాస్ సిలిండర్లతో పెద్ద సం ఖ్యలో బారులు
రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఎలాంటి కొరత లేదని, వినియోగదారుల అవసరాల మేరకు గ్యాస్ అందుబాటులో ఉన్నదని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు.
దేశ పౌరులు బంగారం, వెండే కాదు.. గ్యాస్ సిలిండర్లు కూడా భద్రంగా దాచుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడేలా ఉంది. తీవ్ర కొరతతో బ్లాక్మార్కెట్లో గ్యాస్ ధర భగ్గుమంటుండటంతో ఇప్పుడు దేశంలో గ్యాస్ సిలిండర్�
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏర్పడిన వంట గ్యాస్ సంక్షోభాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. డబ్బులకు ఆశ పడి అందిన కాడికి దోచుకుంటున్నారు.
హైదరాబాద్ మహానగరంతోపాటు రాష్ట్రంలోని పలుచోట్ల గ్యాస్ ఏజెన్సీలు, మధ్యవర్తుల బ్లాక్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది. గల్ఫ్ యుద్ధ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరత చాటున ఈ బ్లాక్ దందా
రోజురోజుకు భారీగా పెరుగుతున్న నిత్యావసర, ఇతర సరుకులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు గృహావసరాల సిలిండర్ ధర ఏకంగా రూ.60 పెరగడంతో పేదలు, మధ్య తరగతి ప్రజలు నష్టపోవాల్సిన దుస్థితి నెలకొన్నది. అ
నగరంలో ఆదివారం జరిగిన రెండు అగ్ని ప్రమాదాలు కలవరపెట్టాయి. సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లోని ఓ అపార్ట్మెంట్లో సిలిండర్ పేలి మంటలు ఎగిసిపడ్డాయి. అలాగే మైలార్దేవిపల్లి డివిజన్ టాటానగర్లోని ఓ ప్లాస్ట�
గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లోని ఆల్ఫైన్ హైట్స్ టవర్స్ రెండో బ