రూ.2 లక్షలకుపైగా ఉన్న రైతు రుణాల మాఫీకి త్వరలోనే కటాఫ్ తేదీని ప్రకటిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. రూ.2 లక్షలకుపైగా రుణం ఉన్న అర్హులైన రైతులు ముందుగా ఆపై రుణాన్ని చెల్�
Sunitha Rao | జాతీయ స్థాయిలో తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ‘నారీ న్యాయ్' పేరుతో మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీఠ వేసేందుకు ప్రయత్నిస్తుండగా, తెలంగాణలో మాత్రం అందుకుభిన్నమైన వాతావరణం నెలకొన్నదని మహిళా కాం�
అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డిని బీసీ సంక్ష�
V Hanumantha Rao | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుపై ఎవరూ ఊహించని విధంగా వీహెచ్ వ్యాఖ్యానించారు. ఆయన సునీల్ కనుగో
Peddi Sudarshan Reddy | జిల్లాల్లో ఉన్న బీఆర్ఎస్ కార్యాలయాలను టచ్ చేస్తే.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూడా టచ్ చేయాల్సి వస్తుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ �
పదేండ్లుగా ప్రతిపక్షంలో మగ్గాం. లక్కీగా ఇన్నాళ్లకు అధికారం వచ్చింది. అధికారం పోతుందనే అవేశంలో ఎన్నో అంటుంటాం. మాట్లాడుకుందాం... ఢిల్లీకి రండి అంటే వెళ్లా. అక్కడ వారేమో సీఎంను కలువమన్నారు.
Protest | ‘గురుకుల’ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. పలు జిల్లాలకు చెందిన అభ్యర్థులు మంగళవారం ఉదయం సీఎం నివాసం ఎదుట ధర్నా చేశారు. మోకాళ్లపై కూర్చొని సుమారు 300 మ�
డాక్యుమెంటేషన్ జరిగి నెలలు గడుస్తున్నా తమకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ అభ్యర్థులు (AEE Aspirants) గాంధీభవన్ను ముట్టడించారు. వెంటనే తమకు న్యాయం చేయాలని, రిక్రూట్మె�
అధికార కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల ఫలితాల టెన్షన్ పట్టుకున్నది. ఫలితాలు ఏ విధంగా ఉంటాయోనని, ఆ ప్రభావం పార్టీపై, ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం చూపుతాయోనని కీలక నేతలంతా ఆందోళనతో ఉన్నట్టు తెలిసింద�
గాంధీభవన్లో సోమవారం నిర్వహించిన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమావేశం రసాభాసగా జరిగింది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి, ఏఐసీసీ కార్�
లోక్సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) రాష్ర్టానికి ‘పాంచ్ న్యాయ్' పేరిట ప్రత్యేక మ్యానిఫెస్టోను విడుదల చేసింది. గాంధీభవన్లో శుక్రవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చ