అందరి సమిష్టి కృషి వల్లనే రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, మరోసారి కష్టపడితే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీదే విజయమని పంచాంగ శ్రవణంలో వేద పండితుడు శ్రీనివాస్మూర్తి పేర్కొన్నారు.
పార్లమెంటు సీట్ల కేటాయింపులో సీఎం రేవంత్రెడ్డి మాదిగలను విస్మరిస్తూ అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని టీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు.
రాష్ట్రంలో లోక్సభకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులకు సైబర్ నేరగాళ్లు ఝలక్ ఇచ్చారు. ఏఐసీసీ కార్యాలయం నుంచి అం టూ గాంధీభవన్కు ఫోన్చేసి ఎంపీ అభ్యర్థుల వివరాలను సేకరించారు.
ఎస్సీ రిజర్వుడు అయిన మూడు ఎంపీ స్థానాల్లో ఒక్క సీటును కూడా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఇవ్వనందుకు నిరసనగా గాంధీభవన్, జిల్లా కాంగ్రెస్ కార్యాలయాలు, ఆ పార్టీ అభ్యర్థుల ఇండ్ల ముందు చావుడప్పు కొట్టాలని ఎమ�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి టీపీసీసీ కమిటీ ఏర్పాటైంది. సీఎల్పీ మాజీనేత జానారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్తో టీపీస�
రాష్ట్రంలో 37 కార్పొరేషన్ చైర్మన్ల నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను ఇంకా విడుదల చేయలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం ఆయన గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చాక 17 క�
‘ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సీఎం రేవంత్రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేడు. అదే.. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారిని మాత్రం వెంటనే కలుస్తున్నడు. ఆయన తీరుతో కాంగ్రెస్ కార్యకర్తలు బాధపడుతున్నరు’ �
పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండల కాంగ్రెస్లో గ్రూపుల పోరు రచ్చకెక్కింది. పార్టీ మండల అధ్యక్ష పదవి నుంచి పెద్ది కృష్ణమూర్తిని తొలగించడంతో శ్రేణుల్లో అగ్గి రాజుకుంది.
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాదిగలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాదిగ జేఏసీ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం ఏ
ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ టికెట్ తనదేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి నుంచే పోటీచేసి తీరుతానని పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావు స్పష్టంచేశారు. హైదరాబాద్ గాంధీభవన్లో సోమ
లోక్సభ ఎన్నికల కోడ్ రాకముందే తమ నియామకాలు చేపట్టాలని ఏఈఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘హలో నిరుద్యోగి, చలో గాంధీభవన్' పేరిట శనివారం నిర్వహించిన ఆందోళనలో రాష్�
Congress Party | రాష్ట్ర పరిపాలనా భవనమైన సచివాలయం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకునే గాంధీభవన్గా మారిపోయింది. గాంధీభవన్లో జరగాల్సిన కార్యక్రమాలను మంత్రులే సచివాలయంలో నిర్వహిస్తున్నారు. ఇరిగేషన్�