Congress Party | రాష్ట్ర పరిపాలనా భవనమైన సచివాలయం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకునే గాంధీభవన్గా మారిపోయింది. గాంధీభవన్లో జరగాల్సిన కార్యక్రమాలను మంత్రులే సచివాలయంలో నిర్వహిస్తున్నారు. ఇరిగేషన్�
కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆశించే వారి నుంచి శుక్రవారం పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఒకేరోజు వంద దరఖాస్తులు రాగా, ఇప్పటికే ఆ సంఖ్య 140కి చేరింది. దరఖాస్తుల సమర్పణకు శనివారం సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉన్నది. �
ఎంపీ టికెట్ ఆశావహులతో గాంధీభవన్లో రెండు రోజులుగా సందడి నెలకొన్నది. దరఖాస్తుల స్వీకరణకు ఫిబ్రవరి 3న సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించడంతో ఆశావహులు తమ అనుయాయులతో తరలివస్తున్నారు.
CM Revanth | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి తన స్థాయిని, హోదాను మరిచి భారత రాష్ట్ర సమితిపై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని బొంద పెడుతాం, బొక్కాబోర్లాపడ్డా బుద్ధిరాలేదు.. అంటూ ఆయన అనుచితంగా మాట్లాడారు. క
CM Revanth | దేశానికి బీజేపీ ప్రమాదకరంగా పరిణమించిందని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశ ప్రజల మీద వంద లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని దుయ్�
ఒకపక్క అపార రాజకీయ అనుభవం. మరోపక్క ఎక్కువకాలం మంత్రిగా పనిచేసిన రికార్డు, పరిపాలనా అనుభవం ఉంది. మీకు ఎప్పుడు ఏ సూచన, సలహాలు కావాలన్నా అడగండి.. చెబుతా. ప్రభుత్వానికి నావంతుగా సహాయపడుతా.
‘ముఖ్యమంత్రి, మంత్రులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. వారికి మా సమస్యలు చెప్పుకుందామన్నా.. మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు’ అని యువజన కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణ పేరుతో ప్రజలను దగా చేయబోతున్నదని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్ ఆరోపించారు
కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సోమవారం గాంధీభవన్లో భేటీ కానున్నది. సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు ఈ భేటీకి హాజరు కానున్నారు.
PAC meeting | రేపు గాంధీభవన్(Gandhi bhavan)లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ(PAC Meeting) సమావేశం కానున్నది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ �
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రజల మదిలో ఇప్పుడు మెదులుతున్న పదం సుస్థిర ప్రభుత్వం. బలమైన సర్కార్ ఏర్పడితే సుపరిపాలనకు నాంది పడుతుంది. రాజకీయ సంక్షోభానికి తావులేకుండా ప్రజల శ్రేయస్సుపై దృష్టి స