Congress Party | అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్లో టికెట్ల పంచాయితీ కాక రేపుతున్నది. పలు నియోజకవర్గాల నుంచి సీనియర్ నేతలు టికెట్లు ఆశించి భంగపడ్డారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ రెండో విడత 45 మందితో అభ్యర్�
కాంగ్రెస్ మొదటి లిస్ట్కే గాంధీభవన్కు తాళాలు వేసుకున్నారని.. రెండో లిస్ట్ ప్రకటిస్తే జుట్లు పట్టకుని అంగీలు చింపుకునే పరిస్థితి వస్తుందని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. నాలుగు పార్టీలు మారేటోళ�
కాంగ్రెస్లో తొలి జాబితా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. మూడు రోజులుగా టికెట్ రాని అసంతృప్తులు రోడ్డెక్కి తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారని నే
కాంగ్రెస్ తొలి జాబితా ఆ పార్టీలో అగ్గి రాజేసింది. వివిధ సామాజికవర్గాల్లో అసమ్మతి సెగలు ఎగిసిపడ్డాయి. ఆదివారం 55 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించడమే ఆలస్యం ఆ పార్టీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుక
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కాంగ్రెస్ టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ పలువురు నాయకులు పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్ ఎదుట ఆదివారం ఆందోళనలు నిర్వహించారు.
Congress leaders | కాంగ్రెస్లో బీసీల లొల్లి తారస్థాయికి చేరింది. ఆ పార్టీ బీసీ నేతలు గాంధీభవన్లోనే కూర్చొని ఏకంగా గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.
Revant Reddy | రాష్ట్రప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలుచేస్తున్న పథకాలను వెంటనే ఆపేయాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తన ప్రజా వ్యతిరేక విధానాలను మరోసారి బయటపెట్టుకొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో అప్పుడే సీట్ల లొల్లి మొదలైంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆ పార్టీ నేతల మధ్య వర్గపోరు తీవ్రమైంది. టికెట్ ‘కంది’కి ఇవ్వొద్దంటూ ప్రత్యర్థి వర్గం హైదరాబాద్లోని గాంధీ భవన్ ఎదుట శనివార
భారతదేశ రాజకీయ చరిత్రలో వాగ్దానాల వదరుబోతుగా, వెన్నుపోటులో ఆంబోతుగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న పేటెంట్ హక్కులు ప్రాచీనమైనవే. ప్రణాళికలు, డిక్లరేషన్ల రచనకు వారి వార్ రూమ్లో మేధో రోదన జరుగుతూనే ఉంటుంది
దేశ సమస్యల పట్ల పట్టింపు, ప్రజల ఆకాంక్షలపై లోతైన చూపు కొరవడటమే కాదు, పీసీసీలను పైరవీకారులకు అప్పగించి, పగటికలలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉయ్యాలలూగుతున్నది. కాంగ్రెస్ను విశ్వషించలేదనే పగతో, తెలంగాణ ప్రజలప�
అభ్యర్థుల ప్రకటన దగ్గరపడుతున్నా కొద్దీ కాంగ్రెస్లో వర్గపోరు పెరుగుతున్నది. నిన్నమొన్నటి వరకు జిల్లాలకే పరిమితమైన వర్గపోరు ఇప్పుడు గాంధీభవన్కు పాకింది.