కాంగ్రెస్ తొలి జాబితా ఆ పార్టీలో అగ్గి రాజేసింది. వివిధ సామాజికవర్గాల్లో అసమ్మతి సెగలు ఎగిసిపడ్డాయి. ఆదివారం 55 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించడమే ఆలస్యం ఆ పార్టీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుక
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కాంగ్రెస్ టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ పలువురు నాయకులు పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్ ఎదుట ఆదివారం ఆందోళనలు నిర్వహించారు.
Congress leaders | కాంగ్రెస్లో బీసీల లొల్లి తారస్థాయికి చేరింది. ఆ పార్టీ బీసీ నేతలు గాంధీభవన్లోనే కూర్చొని ఏకంగా గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.
Revant Reddy | రాష్ట్రప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలుచేస్తున్న పథకాలను వెంటనే ఆపేయాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తన ప్రజా వ్యతిరేక విధానాలను మరోసారి బయటపెట్టుకొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో అప్పుడే సీట్ల లొల్లి మొదలైంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆ పార్టీ నేతల మధ్య వర్గపోరు తీవ్రమైంది. టికెట్ ‘కంది’కి ఇవ్వొద్దంటూ ప్రత్యర్థి వర్గం హైదరాబాద్లోని గాంధీ భవన్ ఎదుట శనివార
భారతదేశ రాజకీయ చరిత్రలో వాగ్దానాల వదరుబోతుగా, వెన్నుపోటులో ఆంబోతుగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న పేటెంట్ హక్కులు ప్రాచీనమైనవే. ప్రణాళికలు, డిక్లరేషన్ల రచనకు వారి వార్ రూమ్లో మేధో రోదన జరుగుతూనే ఉంటుంది
దేశ సమస్యల పట్ల పట్టింపు, ప్రజల ఆకాంక్షలపై లోతైన చూపు కొరవడటమే కాదు, పీసీసీలను పైరవీకారులకు అప్పగించి, పగటికలలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉయ్యాలలూగుతున్నది. కాంగ్రెస్ను విశ్వషించలేదనే పగతో, తెలంగాణ ప్రజలప�
అభ్యర్థుల ప్రకటన దగ్గరపడుతున్నా కొద్దీ కాంగ్రెస్లో వర్గపోరు పెరుగుతున్నది. నిన్నమొన్నటి వరకు జిల్లాలకే పరిమితమైన వర్గపోరు ఇప్పుడు గాంధీభవన్కు పాకింది.
నిజామాబాద్ మాజీ ఎంపీ, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీకి (Madhu Yashki) వ్యతిరేకంగా గాంధీభవన్లో (Gandhi Bhavan) వెలసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. పారాచూట్ నాయకులకు టికెట్ ఇవ్వొద్దంటూ పార్టీ రాష్ట్ర కార్యాలయం �
కర్ణాటకలో కష్టపడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ వెంటనే కొట్లాటల్లో మునిగిపోయింది. అది చూసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు మేమేమైనా తక్కువ తిన్నామా? అంటూ ఎన్నికలకు ముందే తన్నుకుంటున్నారు.
తెలంగాణ ద్రోహులకు గాంధీ భవన్ అడ్డాగా మారుతున్నది. కాంగ్రెస్ వేదికగా తెలంగాణ వ్యతిరేకులు ఏకమవుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎంలు రాజశేఖర్రెడ్డి, చంద్ర�
కాంగ్రెస్లో ఎన్నికల కమిటీల ఏర్పాటు రగిల్చిన చిచ్చు తారస్థాయికి చేరింది. సీనియర్ నేత పొన్నం ప్రభాకర్కు ఏ కమిటీలోనూ చోటు దక్కకపోవడంపై ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన అనుచరులు ఆదివారం గాంధీభవన్పై దండెత్తారు.
ఆలేరు నియోజవకవర్గంలోని కాంగ్రెస్ నాయకుల విభేదాలు మరోమారు రచ్చకెక్కాయి. ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటూ పార్టీ నియోజకవర్గ నాయకులు హైదరాబాద్లోని గాంధీభవన్ మెట్లపై ధర్నా చేశారు. పార్టీ మండలాధ్యక్షుల ని�