నిజామాబాద్ మాజీ ఎంపీ, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీకి (Madhu Yashki) వ్యతిరేకంగా గాంధీభవన్లో (Gandhi Bhavan) వెలసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. పారాచూట్ నాయకులకు టికెట్ ఇవ్వొద్దంటూ పార్టీ రాష్ట్ర కార్యాలయం �
కర్ణాటకలో కష్టపడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ వెంటనే కొట్లాటల్లో మునిగిపోయింది. అది చూసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు మేమేమైనా తక్కువ తిన్నామా? అంటూ ఎన్నికలకు ముందే తన్నుకుంటున్నారు.
తెలంగాణ ద్రోహులకు గాంధీ భవన్ అడ్డాగా మారుతున్నది. కాంగ్రెస్ వేదికగా తెలంగాణ వ్యతిరేకులు ఏకమవుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎంలు రాజశేఖర్రెడ్డి, చంద్ర�
కాంగ్రెస్లో ఎన్నికల కమిటీల ఏర్పాటు రగిల్చిన చిచ్చు తారస్థాయికి చేరింది. సీనియర్ నేత పొన్నం ప్రభాకర్కు ఏ కమిటీలోనూ చోటు దక్కకపోవడంపై ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన అనుచరులు ఆదివారం గాంధీభవన్పై దండెత్తారు.
ఆలేరు నియోజవకవర్గంలోని కాంగ్రెస్ నాయకుల విభేదాలు మరోమారు రచ్చకెక్కాయి. ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటూ పార్టీ నియోజకవర్గ నాయకులు హైదరాబాద్లోని గాంధీభవన్ మెట్లపై ధర్నా చేశారు. పార్టీ మండలాధ్యక్షుల ని�
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీతక్కే సీఎం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. సీతక్క అభిమానులు, పార్టీ నాయకులు కొందరు అభినందనలు చెప్పడానికి ఫోన్ చేస్తే, అలాంటిదేమీ లేదు �
గొల్ల కురుమల జోలికొస్తే పాతరేస్తామని కురుమయాదవ సంఘం నాయకులు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డిని హెచ్చరించారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, గొల్లకురుమలను అవమానపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చే�
కాంగ్రెస్ మెడలు వంచి తాము సాధించుకున్న తెలంగాణ వెలుగుల ప్రస్థానాన్ని ప్రియాంకగాంధీ స్వయంగా తెలుసుకోవాలని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు.
‘రాహుల్ గాంధీని ఎంపీగా అనర్హుడిని చేయటం దుర్మార్గం. ఆయన కోసం ఏమైనా చేస్తా.’ ‘రాహుల్ గారూ మా ఇంటికి రండి. మా ఇంటిని మీ ఇంటిగా అనుకోండి’.. పలు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీపై టీపీసీసీ
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే రూ.2 లక్షల రుణమాఫీ, ఏడాది తిరక్కుండానే 2 లక్షల ఉద్యోగాలు, పేదలకు రూ.5 లక్షల ఉచిత వైద్యం, ఇంటి నిర్మాణానికి ఉచితంగా రూ. 5 లక్షలు, బెల్టుషాపుల రద్దు అని ఎన్నికల హామీలను గుప్ప�