రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చివరికి సంస్థాగత ఎన్నికలు కూడా సక్రమంగా నిర్వహించలేని దుస్థితికి చేరుకున్నది. పార్టీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ సందర్భంగా వర్గపోరు ముదిరి ధర్నాల దాకా పోయింది.
Ponnala Lakshmaiah | కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక పోలింగ్ కొనసాగుతున్నది. రాష్ట్రంలోని 238 ప్రతినిధులు తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. అయితే పోలింగ్ జగురుతున్నవేళ గాంధీభవన్ వద్ద మాజీ మంత్రి పొన్నాల లక్ష్
Gandhi Bhavan | అనారోగ్యంతో కన్నుమూసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య (Rosaiah) భౌతికకాయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్కు (Gandhi Bhavan)
హైదరాబాద్ : ఇకపై గాంధీభవన్ మెట్లక్కనని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్న కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్�