రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీరు మారడం లేదు. మారే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. నేతల మధ్య కొట్లాటలు, తన్నులాటలతో టికెట్ల పంచాయితీ తారస్థాయికి చేరింది. అసంతృప్త నేతల ధర్నాలు, నిరసనలతో గాంధీభవన్ దద్ద�
Congress | ఇప్పటివరకు విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలు రెండింటిని పరిశీలిస్తే కాంగ్రెస్ సాధారణంగా చెప్పే నీతిసూత్రాలు, నిబంధనవళిలాంటివి మచ్చుకైనా కనిపించవు. 40 ఏండ్ల అనుభవం ఉన్న సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత
Gandhi Bhavan | దేశంలోనే సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీగా చెప్పుకుంటున్నా.. నియమాలు, నైతికత, సంస్కారాన్ని మర్చిపోవడం కాంగ్రెస్ పార్టీ నేతలకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. వారిలో వారు ఘర్షణలకు దిగడం, దాడులకు తెగబడ�
రానున్న రోజుల్లో కాంగ్రెస్ అసెంబ్లీ టికెట్లు అమ్ముకునేందుకు గాంధీ భవన్లో కౌంటర్లు పెట్టాలని పీసీసీ సభ్యుడు గణేశ్ రాథోడ్ అన్నారు. తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘రాత్ గయి బాత్ గయి’ అన్నట్టు ఉన్నది తెలంగాణ కాంగ్రెస్ పెద్ద లీడర్ల యవ్వారం. ఈసారి పారాచూట్ లీడర్లకు టికెట్లు ఇచ్చేది లేదని, పార్టీ కోసం కష్టపడ్డోల్లకే టికెట్లు ఇస్తమని హస్తం పార్టీ నేతలు పెద్ద పెద్ద
కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా ప్రకటనతో అగ్గి రాజుకున్నది. శనివారం ఉదయం ఆరోపణలతో మొదలైన ఈ వేడి.. సాయంత్రానికి గాంధీభవన్ను తాకింది. ఇన్నాళ్లు జెండాలు మోసిన చేతులతోనే గాంధీభవన్పై రాళ్లు విసిరారు. టీపీసీ
Congress Party | అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్లో టికెట్ల పంచాయితీ కాక రేపుతున్నది. పలు నియోజకవర్గాల నుంచి సీనియర్ నేతలు టికెట్లు ఆశించి భంగపడ్డారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ రెండో విడత 45 మందితో అభ్యర్�
కాంగ్రెస్ మొదటి లిస్ట్కే గాంధీభవన్కు తాళాలు వేసుకున్నారని.. రెండో లిస్ట్ ప్రకటిస్తే జుట్లు పట్టకుని అంగీలు చింపుకునే పరిస్థితి వస్తుందని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. నాలుగు పార్టీలు మారేటోళ�
కాంగ్రెస్లో తొలి జాబితా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. మూడు రోజులుగా టికెట్ రాని అసంతృప్తులు రోడ్డెక్కి తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారని నే
కాంగ్రెస్ తొలి జాబితా ఆ పార్టీలో అగ్గి రాజేసింది. వివిధ సామాజికవర్గాల్లో అసమ్మతి సెగలు ఎగిసిపడ్డాయి. ఆదివారం 55 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించడమే ఆలస్యం ఆ పార్టీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుక
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కాంగ్రెస్ టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ పలువురు నాయకులు పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్ ఎదుట ఆదివారం ఆందోళనలు నిర్వహించారు.
Congress leaders | కాంగ్రెస్లో బీసీల లొల్లి తారస్థాయికి చేరింది. ఆ పార్టీ బీసీ నేతలు గాంధీభవన్లోనే కూర్చొని ఏకంగా గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.
Revant Reddy | రాష్ట్రప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలుచేస్తున్న పథకాలను వెంటనే ఆపేయాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తన ప్రజా వ్యతిరేక విధానాలను మరోసారి బయటపెట్టుకొన్నారు.