గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం సంగతి దేవుడెరుగు.. కనీసం పది నిమిషాలు కూడా పార్టీ నాయకులు కలిసి మాట్లాడుకునే పరిస్థితి లేదు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు, పార్టీ బలోపేతం లక్ష్యంగా గాంధీ�
Telangana | ‘అధికార పక్షాన ఉంటే.. అనుకున్నది సా ధించుకోవచ్చు’ అని ఆశపడి గోడ దుంకిన ఎ మ్మెల్యేలకు ఆశాభంగమే అయిందా? అటు ప నులు చేసుకోలేక.. ఇటు పరువు నిలబెట్టుకోలే క తమ నియోజకవర్గాల్లో ఆ పది మంది తిరగలేకపోతున్నారా? అం
Group-4 Results | రాష్ట్రంలో ప్రతి రోజు ఏదో ఒక చోట కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రూప్-4 ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ను అభ్యర్థులు ముట్టడించ�
Telangana | హైదరాబాద్లోని గాంధీ భవన్ ఎదుట 317 జీవో బాధితులు నిరసన చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితులు జీవో 317కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై కాంగ్రెస్ ఇచ్చిన హామీని వెంటనే న�
జీవో-317పై సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ కాలయాపనపై తాడోపేడో తేల్చుకునేందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఉద్యోగులంతా జేఏసీగా ఏర్పడి అక్టోబర్ 2న చలో గాంధీభవన్ కార్యక్రమానికి పిలుపున�
Gandhi Bhavan | మూసీ నది పరివాహక ప్రాంతంలోని ఇండ్లను కూల్చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. పలు ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి, రివర్ బెడ్ మార్కింగ్ కూడా వే�
సమస్యను వెంటనే పరిష్కరించాలని జీవో 46 బాధితులు శుక్రవారం హైదరాబాద్లోని గాంధీభవన్ను ముట్టడించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాడు కాంగ్రెస్ నేతలు ఆందోళనలకు �
మూడు రంగుల జెండా పార్టీ ఇటీవల గాంధీభవన్లో ఓ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి, ఇద్దరు, ముగ్గురు మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు గూడ హాజరైండ్రు. ఈడిదాన్క బాగనే ఉంది గనీ.. పాపం ఆ పార�
అధికారం ఉన్నా, లేకపోయినా అంతర్గపోరు మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడడం లేదు. అంతర్గత కుమ్ములాటలు, వ్యక్తిగత దూషణలతో కొందరు నాయకులు ఆ పార్టీ పరువును బజారుకీడ్చేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా, జనగామ కాం గ్రెస
సీఎం రేవంత్రెడ్డిపై ఆయన క్యాబినెట్ సహచరులు గుర్రుగా ఉన్నారంటూ గాంధీభవన్లో చర్చ జోరందుకున్నది. తమను మంత్రులుగా పరిగణించడం లేదంటూ సన్నిహితుల వద్ద వారు గోడు వెళ్లబోసుకుంటున్నట్టు చెప్తున్నారు.
సచివాలయం, తెలంగాణ అమరజ్యోతి మధ్యలో ఉండాల్సిన తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్గాంధీ విగ్రహం పెట్టటంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డా�
తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం గాంధీభవన్ ఎదుట యాదవ సంఘం నాయకులు ధర్నాకు దిగారు. జాతీయ యాదవహక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాములుయాదవ్ నేతృత్వంలో బైఠాయించి యాదవ నేతలకు మంత్రివర్గంలో చ�
Gandhi Bhavan | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా పూర్తి స్థాయిలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టకపోవడంతో వివిధ సామాజిక వర్గాల్లో అసంతృప్తి పెల్లుబికుతోంది. జనాభాలో మెజార్టీగా ఉన్నా