సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి ఆరోగ్యమే ధ్యేయంగా కేసీఆర్ సర్కారు కృషిచేస్తున్నది. తెలంగాణ ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించిన నల్లసూర్యుల కోసం.. వారితో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఇచ్చిన హామీ మేరకు య�
వ్యవసాయం దండుగ అన్న వారికి పండుగలా చేసి చూపించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కింది. బీడు భూములు సాగులోకి తేవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షాన నిలబడి రైతుల సంక్షేమానికి కోట్లాది రూపాయలు క�
నాయీబ్రాహ్మణ, రజక ఫెడరేషన్లకు కలిపి రూ.75 కోట్లను విడుదల చేసిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఫెడరేషన్ల కమిటీ కన్వీనర్ రాచమల్ల బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. సె
తెలంగాణలో అత్యంత వెనుకబడిన జిల్లాలుగా పేరుపడిన మహబూబ్నగర్, ఆదిలాబాద్ల ఎత్తిపోతల పథకాలను ప్రాధాన్యం ఇచ్చి పూర్తిచేయదలచినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం ఏర్పడిన మొదట్లోనే ప్రకటించడం తెలిసిందే.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పొరుగు రాష్ర్టాల ప్రజలు తమను కూడా తెలంగాణలో కలుపుకోవాలని సీఎం కేసీఆర్ను కోరుతున్నారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
2022 నాటికి రైతుల ఆదాయం రెండింతలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నిరుద్యోగం రూపు మాపుతామన్నారు.. నల్ల ధనం వెలికి తీస్తామన్నారు.
అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు. అదానీతో లోపాయికారీ ఒప్పందమేదీ లేకపోతే..
వ్యవసాయం దండుగ అనే స్థాయి నుంచి పండుగ అనే స్థాయికి తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతులకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తుండడంతో సాగు పనులు సాఫీగా సాగుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ స్ఫూర్తి తో పనిచేస్తున్నదని, దళితుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు అద్భుతమని తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో విడుదలై చిరుతైగల్ కట్చి (వీసీకే) పార్టీ
దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. సారంగాపూర్ మండలం బండరేవుతండాలో శనివారం జరిగిన 30వ నానుమహారా�
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని రకాలుగా అందిస్తున్న ప్రోత్సాహంతో ఉత్సాహంగా వరినాట్లు వేస్తున్నారు. పంటల సాగుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను సకాలంలో అందిస్తుండడం, పెట్టుబడి సహాయాన్ని సైతం వరినాట్లకు �
స్వరాష్ట్ర పాలనలో తెలంగాణ అ న్నిరంగాల్లో అభివృద్ధ్ది చెందుతున్నదని, దేశానికి ఆదర్శంగా తెలంగాణ తయారైందని వ్యవసాయశాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
గత పాలనలో గతితప్పిన కులవృత్తులను స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కారు గాడినపడేస్తున్నది. వివిధ ప్రోత్సాహకాలు అందిస్తూ వృత్తిపనులను నమ్ముకున్నవారి జీవితాలను నిలబెడుతున్నది. కేంద్ర సర్కారు కార్పొరేట్ సంస�