మెదక్ జిల్లాలో దాదాపు లక్ష వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా విద్యుత్ సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ ముందుచూపుతో వ్యవసాయ అనుకూల �
ఇష్టారాజ్యంగా కరెంట్ కోతలు. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియదు. గంటల తరబడి ఎదురుచూసినా రాకపోవుడు, ఒకవేళ కరెంట్ రాగానే మోటర్ ఆన్ చేద్దామని బావి వద్దకు వెళ్లేసరికి పోవుడు.
‘వ్యవసాయం దండుగ’ అన్న ముఖ్యమంత్రి ఒకరు..
‘తెలంగాణ ఏర్పడితే చీకట్లే రాజ్యమేలుతాయ’న్న ముఖ్యమంత్రి మరొకరు..
మన ప్రాంతానికి రావాల్సిన నీటి వాటాను అక్రమంగా తరలించుకు పోయి తెలంగాణను ఎడారిగా మార్చే ప్రయత్నం �
విద్యారంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ చెప్పారు. తెలంగాణ గురుకులాలు యావత్తు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు.
దేశంలో బీజేపీ అరాచక పాలనకు చరమగీతం పాడే సత్తా బీఆర్ఎస్కే ఉన్నదని బీఆర్ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నాంసింగ్ చడూనీ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్న బీజేపీ ప్రభుత్వం నుంచి ద
నాగర్కర్నూల్ జిల్లాలో యాసంగి సాగులో రైతులు తలమునకలై ఉన్నారు. వానకాలంలో పండించిన పత్తి, వరి పంటలను రైతులు ఇప్పటికే దాదాపుగా విక్రయాలు పూర్తి చేసుకొన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు
స్వరాష్ట్రం వచ్చాక రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ఉచి త విద్యుత్, రైతుబంధు పథకంతో ఉమ్మడి జిల్లాలో వ్య వసాయం పండుగలా సాగుతున్నది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో రెండేండ్లుగా సాగు విస్తీర్ణం గణనీయం
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, అందుకే వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్ను స రఫరా చేస్తుంటే..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మునుగోడు ఎన్నికల ఫలితాలపై మహారాష్ట్రలో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. తెలంగాణలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల్లో విజయానికి దోహదపడ్డా�
ధాన్యం కొనుగోళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే ప్రయత్నంలో ఉందని, ఎట్టి పరిస్థితులోనూ కేంద్ర చర్యలను అడ్డుకుని రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమల�