రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తు పథకానికి ఆగస్టు నెలకు సంబంధించి ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ రూ.875 కోట్లను మంగళవారం విడుదల చేసింది. ఈ మేరకు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర�
చంఢీఘడ్: సీఎం భగవంత్మాన్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం భారీ ప్రకటన చేసింది. ప్రతి ఇంటికి జూలై ఒకటో తేదీ నుంచి 300 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇవ్వనున్నట్లు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపి�
సూర్యాపేట : తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర సంస్థలు రుణాల నిలిపివేతపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఉచిత విద్యుత్ సరఫరాపై కూడా కేంద్రం కు�
వరంగల్ : సీఎం కేసీఆర్ దళితబాంధవుడని, దళితుల జీవితాల్లో పెనుమార్పులు తీసుకువస్తున్నారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు వంద యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తున్న నేపథ్యంల�
Navjot Singh Sidhu: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్పై పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తీవ్ర విమర్శలు చేశారు.
సిటీబ్యూరో, జూలై 30 (నమస్తేతెలంగాణ) : సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు సెలూన్లు (నాయీ బ్రాహ్మణులు), లాండ్రీ షాపులకు (రజకులు) నెలకు 250 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా సరఫరా చేస్తామని, ఈ ఏప్రిల్ నుంచే వర్తిస్తుందని దక�
బేగంపేట్, జూన్ 9: ప్రభుత్వం సెలూన్లకు, లాండ్రీలకు ఉచితంగా ఇవ్వనున్న 250 యూనిట్ల విద్యుత్ కోసం అర్హులైన నాయీ బ్రాహ్మణులు, రజకులు దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి �
నగరంలో లబ్ధి పొందనున్న 20వేల లాండ్రీలు, 52 ధోబీ ఘాట్లు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్పై ఉత్తర్వులు జారీ సంతోషం వ్యక్తం చేస్తున్న నాయీ బ్రాహ్మణులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడిన మాట తప్పలేదు. చేసిన వాగ్దానాన�