తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదో వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలకు ఉమ్మడి జిల్లా సిద్ధమైంది. అన్ని రంగాల్లో దేశానికే తలమానికంగా నిలుస్తున్న రాష్ట్ర వైభవాన్ని నలుదిశలా చాట
రాష్ట్ర అవతరణ వేడుకలకు రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలను ముస్తాబు చేస్తున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 3న వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘తెలంగాణ రైతు దినోత్సవం’ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణ సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని రాష్ర్టావతరణ దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలకు వివరించడంలో ఎలాంటి లోటుపాట్లకు తావు ఉండకూడదని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు స్పష్టం చేశారు.
వ్యవసాయ రంగానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.12 లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్టు బ్యాంకర్లు ప్రకటించారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) 37వ సమీక్షా సమావేశం ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అధ్యక్షతన శ
మిర్చి సాగుతో సిరులు పండిస్తున్నారు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటిపల్లి రైతులు. నాడు ఎవుసంలో నష్టపోయి.. వలసపోయిన రైతు లు.. నేడు లాభాలు ఆర్జిస్తున్నారు.
కులవృత్తులను ప్రోత్సహించడంలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఆలోచిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. వెనుకబడిన కులాల అభివృద్ధికి.. వారు కొనసాగిస్తున్న వృత్తులను బలోపేతం చేయడమే లక్ష్యంగా పలు పథకాలను అమలు చే�
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, ప్రవేశ పెట్టిన పథకాలతో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి అవకాశం ఉన్న ప్రతి ఎకరాకూ ప్రభుత్వం నీటి వసతి కల్పిస్తు�
గతంలో సాగునీటి కోసం అల్లాడిన ఆ పల్లెలు నేడు జలసిరులతో కళకళలాడుతున్నాయి. మండలంలోని నర్సాపురం, రాజగట్టు, తిమ్మాపురం, కల్లేపల్లి, పుట్టలగడ్డ తండాల్లో గిరిజనులు ఏడేండ్ల క్రితం సాగునీటి కోసం అల్లాడిపోయారు.
ఉమ్మడి చందంపేట మండలంలో వేరుశనగ సాగు విస్తీర్ణం పెరిగింది. గతంలో 3,600 హెక్టార్లలో పల్లి సాగు చేయగా.. ప్రస్తుతం 4,850 హెక్టార్లలో సాగు చేసినట్లు వ్యవసాయ అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
రాళ్లవానతో కూడిన అకాల వర్షాలతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పంట నష్టం జరగడం బాధాకరమైన విషయం. 27 జిల్లాల్లో సుమారుగా 2,36,194 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లుగా సమాచారం. అత్యధికంగా 1.60 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిన్�
చేర్యాల ప్రాంత రైతులకు ఏటా వడగండ్లు కడగండ్లను మిగులుస్తున్నాయి. సకాలంలో రైతుబంధు కింద పెట్టుబడి, ఉచిత కరెంటు వస్తుండడంతో రైతులు తమకున్న వ్యవసాయ భూములే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ భూములు కౌలు త�
మైక్య రాష్ట్రంలో కునారిల్లిన కుల వృత్తులకు ప్రస్తుత ప్రభుత్వం ప్రాణం పోస్తున్నది. ఒక్కో కుల వృత్తికి జీవం పోస్తూ ఆయా కులవృత్తుల వారు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతున్నది. యాదవులకు గొర్రెలు, ముదిరాజ్లక
తెలంగాణలో అమలవుతున్న పథకాలు పక్క రాష్ర్టాల్లో కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నందుకే టీఆర్ఎస్ను సీఎం కేసీఆర్ బీఆర్ఎస్గా మార్చారన్నారు. పార్టీ పేరు మారినా గుర్తు మారలేదు.. గులాబీ రంగు మారలేదు.. కా�
కేసీఆర్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టగానే గ్రామీ ణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని పిట్లం మాజీ ఎంపీపీ రజినీకాంత్రెడ్డి అన్నారు. మండలంలోని బండపల్లి గ్రామంలో రూ.10 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు పనులను �