పదేండ్ల కిందట ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోనూ విద్యుత్తు కోతలు. ఎండాకాలం వచ్చిందంటే నరకయాతనే. పవర్ కట్లతో వందలాది పరిశ్రమలు మూతబడేవి. అదే తెలంగాణలో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిరంతరాయంగా 24
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. పట్టణంలోని సాయిరమ్య ఫంక్షన్హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రగతి �
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలోనే నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతున్నదని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం మండలంలోని కట్య్రాల శివారుల కల్యాణలక్ష్మి ఫంక్షన్హాల్
దేశానికే తెలంగాణ రాష్ట్రం దిక్సూచి అని, దేశ వ్యాప్తంగా వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదని వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు.
దేశంలో వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకై క రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కోరుట్ల ఎమ్మె ల్యే, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు స్పష్టం చేశారు.
దేశంలో కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం కామారెడ్డి పట్టణంలోని లక్ష్మీదేవి గార్డెన్లో నిర్వహించ
సమైక్య పాలనలో తరచూ విద్యుత్ కోతలు.. ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియని దుస్థితి.. పంటకు నీరు పెట్టేందుకు రాత్రిళ్లు పొలాల వద్ద పడిగాపులు.. పాము కాటుకు గురై మృతిచెందిన రైతులు ఎంతోమంది. తట్టుకోలేక రైతులు సబ్�
‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే కరెంట్ సరఫరా ఉండదు. రాష్ట్రం అంధకారం అవుతుంది’ అని నాటి సమైక్య పాలకులు చేసిన దురహంకార వ్యాఖ్యలకు చెంపపెట్టులా నేడు తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతున్నాయి.
తెలంగాణ వస్తే చిమ్మ చీకట్లే అన్న సమైక్యవాదుల శాపనాలకు చెంపపెట్టు లా నేడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా విద్యుత్ వెలుగులు నిరంతరం విరజిమ్ముతున్నాయి. సీఎం కేసీఆర్ సారథ్యంలో ఉచిత విద్యుత్తో ఓ వైపు సేద్యం, సబ�
రైతును రాజు చేయాలనే లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు క్షేమం గురించి ఆలోచిస్తూ రైతు సంక్షేమ పథకాలున అమలు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. గత పాలనలో రైతుల ఆత్మహత్యలు ఎటూ చూసిన బీళ్లుగా కనిపించే పొలాలు
జిల్లాలోని 76 రైతు వేదికల వద్ద రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులకు ఆదేశించారు. శుక్రవారం రాష్ట్రావతరణ వేడుకల అనంతరం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ల