ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్.. అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతున్నది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతన్నలు మళ్లీ గోస పడేలా మూడు గంటల కరెంట్ సరఫరా చాలంటూ తన కపట బుద్ధిని చూపించాడు.
దాదాపు 2000 నుంచి రాష్ట్ర రాజకీయాలను విద్యుత్తు అంశం శాసిస్తున్నది. తెలంగాణ ఆవిర్భావానికి, తెలంగాణ ఉద్యమానికి, ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ఓటమికి, వైఎస్సార్ విజయానికి, తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ రెం
రైతులకు మూడు గంటల విద్యుత్ చాలని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ నుంచి తరిమికొట్టాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పిలుపు నిచ్చారు. ఆదివారం ఆదిలాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో బోథ�
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇవ్వని హామీలను సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని, కాంగ్రెస్, బీజేపీ నేతలు చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మరని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
Revanth Reddy | ‘రైతులకు మూడు గంటల కరెంట్ చాలు. ఉచిత విద్యుత్ అవసరం లేదు’ అంటూ చేసిన వ్యాఖ్యలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా? పార్టీలో తన ప్రతిష్ట దిగజార్చాయా? ఆ వ్యాఖ్యలతో పార
సీఎం కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చి రైతుల కష్టాలను తొలగిస్తే పీసీసీ అధ్యక్షుడికి కండ్లు మండుతున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నా రు. అందుకే మూడు గంట�
రైతు రాబంధు, చంద్రబాబు ప్రియశిష్యుడు, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మూడు గంటల ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆందోళనలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలు�
రైతులకు మూడు గంటల కరెంట్ చాలన్న రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా గురువారం వికారాబాద్ పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. అనంతరం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీ�
Current | టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నదని. రైతులకు 3 గంటల విద్యుత్ చాలు, 24 గంటల ఉచిత విద్యుత్ అవసరంలేదన్న అనుచిత వ్యాఖ్యలపై మూడురోజు కూడా తెలంగాణ వ్యాప్తంగా నిరసనల హోరు కొనసాగుతు�
Revanth Reddy | కాంగ్రెస్ నేతలకు పిచ్చిపట్టినట్టున్నదని, అందుకే 24 గంటల ఉచిత విద్యుత్తుపై పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని జాతీయ రైతు సంఘం నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వద్దని, మూడు గంటలు చాలు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఈ క్రమంలో రాష్ట�
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వద్దంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. హుజూరాబాద్ మండలంలోని కందుగుల గ్రా�
రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా తిమ్మాపూర్, గన్నేరువరం మండలాల వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా రైతుల