Minister Harish Rao | వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలు అంటున్న కాంగ్రెస్ పార్టీని పాతర పెట్టాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు రైతులకు పిలుపునిచ్చారు. ఇందుకు ప్రతి రైతు ప్రతిజ్ఞ పూనాలని విజ్ఞప్తి చే
డబ్బు ఐదేండ్ల స్వాతంత్య్ర దేశంలో దక్షిణా ది నాయకత్వంలో ఏర్పడిన ఏకైక జాతీయ పార్టీ బీఆర్ఎస్. ఇన్నేండ్లలోనూ దేశ మౌలిక సమస్యలేవీ పరిష్కారం కాని అనివార్యత నుంచి బీఆర్ఎస్ ఏర్పడింది. ఇన్నాళ్లు దేశాన్నేలి
‘కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోసపడ్డరు.. వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టారు.. ఇది చాలదన్నట్లు టీ-పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పంటల సాగుకు మూడు గంటలు కరెంట్ చాలని అంటున్నడు.. రేవంత్రెడ్డి ఓ రాజకీయ బ�
రైతు కష్టాలు కాంగ్రెస్కు ఏం తెలుసు? మూడు గంటల కరెంట్తో సరఫరాతో సాగు సాధ్యమైతదా? ప్రాజెక్టుల్లో నీళ్లు పుష్కలంగా ఉన్న తరుణంలో మూడు గంటల కరెంటు వల్ల రైతులు పంటలు ఎలా పండించుకుంటారు? కాంగ్రెస్కు ఓటేస్తే
ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి అనుసరిస్తున్న వ్యవహార శైలిపై కర్షకలోకం భగ్గుమంటున్నది. ఆయన మాట్లాడిన మాటలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నది.
ఉచిత విద్యుత్పై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. నాటి కష్టాలన్నీ తొలగి ఇప్పుడిప్పుడే సంబురంగా సాగు చేసుకుంటున్న తరుణంలో రైతులను అవమానించేలా మాట్లాడిన మాటలు కల్లోలం సృష్టిస్త
రాష్ట్రం లో వ్యవసాయానికి, కులవృత్తులకు అవినాభావ సంబంధమున్నదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉచిత విద్యుత్తును అందిస్తున్నదని, దీనిపై అవగాహన రాహిత్యంతో రేవంత్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎంబీసీ జాతీయ కన్వ�
రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు దారుణమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నదాతలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నారని, దీనిని జీర్ణించుకోలేక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉచిత విద్యుత్ గురించి దిగజారి మాట్లాడడం సరికాదని ప్రభుత్వ విప్, పి
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలు అంటూ రేవంత్రెడ్డి వ్యాఖ్యానించడంతో మూడు రంగుల కాంగ్రెస్ పార్టీ తన రైతు వ్యతిరేక బుద్ధిని బయటపెట్టుకున్నదని బీఆర్ఎస్ లోక్సభా పక్ష నాయకుడు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ
మూడు గంటల కరెంటుతో ఏ పంట పండించలేం.. ఎవుసాన్ని బంద్ చేయాల్సిందే. రేవంత్రెడ్డి వ్యాఖ్యలు అనుచితం.. కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాలు కర్షకుల మనుగడకు వ్యతిరేకంగా ఉన్నాయి..’ అంటూ రైతులోకం ధ్వజమెత్తింది. స
రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా పెంబి మండలం ఇటిక్యాల గ్రామంలోని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన రైతుల సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు.
ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ కావాలా... మూడు గంటల విద్యుత్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలా ఆలోచించుకో రైతన్నా... అని వినూత్న రీతిలో ముద్రించిన పోస్టర్లను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ