కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యవసాయానికి 3 గంటల కరెంటు ఇస్తాననడం సరైంది కాదు. ఎవుసం చేసేందుకు ఎన్నో కష్టాలు పడ్డం. పురుగనక, పుట్రనక రాత్రిపూట వచ్చి బాయిల కాడ పండుకునేది. ఎప్పుడు కరంటు వత్తదో, పోతద
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై రైతన్నలు భగ్గుమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ను అందిస్తుంటే కేవలం 3 గంటలే చాలని ఉచిత సలహా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు మిన్నం�
సీఎం కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా జీవనం సాగిస్తున్నారని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అవసరం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యలు చేయ డం.. కాంగ్రెస్ పార్టీ అసలు రూపం బయటపడిందని ఎమ్మెల్య�
తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ చీకటి రాజ్యం తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సాహసం చేసి రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుంటే కాంగ్రెస్కు కండ్లు మండుతున్నాయి. రైతులు బాగుపడుత
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ దండుగ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జిల్లా రైతులు భగ్గుమన్నారు. రైతాంగానికి మూడు గంటల విద్యుత్ చాలనడం పట్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవార�
నిరంతర ఉచిత విద్యుత్పై రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ఉమ్మడి రాష్ట్రంలోని కరంటు కష్టాలు, అర్ధరాత్రి పాముకాటు చావులను దాటుకుని వచ్చిన రైతాంగం ఇప్పుడిప్పుడే పచ్చబడుతుంటే కాంగ్రెస్ పార్టీకి కడుపు మండుతున్న�
రైతులకు మూడు గంట లు విద్యుత్ సరిపోతుందని కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రైతులు , బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం జిల్లా వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు. హాలియాలో 167 జాతీయ రహదారిపై
ఎకరం పొలం పారించేందుకు గంట కరెంట్ చాలని, మూడు ఎకరాలు పారాలంటే మూడు గంటలు చాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది.
Minister Errabelli | తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో రైతులకు ఉచితంగా 24 గంటల ఇస్తుంటే 3 గంటలు ఉచిత విద్యుత్ చాలు అంటూ అమెరికాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫ
నడిగడ్డ నేలపై దూదిపూల పంట దరహాసం కొనసాగుతున్నది. ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతూ తెల్లబంగారం మెరుస్తున్నది.
ఇక్కడి నేలలు, వాతావరణం పంటకు అనుకూలంగా ఉండడం.. తక్కువ పెట్టుబడి.. సిరుల దిగుబడి రావడం.. మార్కెట్�
తెలంగాణ మాదిరి రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలని, బకాయిలను మాఫీ చేయాలంటూ ఉత్తర ప్రదేశ్ రైతులు ఆందోళన బాట పట్టారు. యోగీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏప్రిల్ 2023 నుంచి రైతులెవరూ బిల్లులు కట్టనవసరం లేదని �
స్వరాష్ట్ర స్వప్నం సాకారమైనప్పటికి సాగు సడుగులిరిగి మూలకు చేరింది. అందుకే ఉద్యమనేత కేసీఆర్ రాష్ర్టాధినేతగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ముందుగా ప్రత్యేక దృష్టిపెట్టింది ఆశలుడిగిన అన్నదాతను అన్నివిధాల�
రైతులు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. విత్తనాలు నాటినప్పటి నుంచి మొదలుకొని పంట కోసి విక్రయించే వరకు వెన్నంటి ఉంటున్నది. ఏటా రెండు దఫాలుగా రైతుబంధు పథకం ద్వ
అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిలా మారిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేరొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం చొప్పదండి మున్సిపాలిటీలో సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు.