తెలంగాణలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు ఇస్తుం టే.. రైతులు తమకు కావాల్సినప్పుడే మోటర్లు పెట్టి నీళ్లు వాడుకొంటుంటే తట్టుకోలేని ప్రతిపక్ష నాయకులు పిచ్చికూతలు కూస్తున్నారని పోలీస్ హౌ సింగ్ కార్పొరేషన్ �
రజకులు, నాయీ బ్రాహ్మణుల మాదిరిగా లాండ్రీలు, బట్టలుతకడం, సెలూన్ల నిర్వహణపై ఆధారపడిన ముస్లింలకూ 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రెండు రోజుల పాటు హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. తుక్కుగూడలో జరిగిన సభలో కాంగ్రెస్వారు వారికి అధికారమే గ్యారెంటీ లేకున్నా గ్యారెంటీ కార్డులు అంటూ ప్రకటించారు.
నేడు దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉన్నది. అలాగే తలసరి విద్యుత్తు వినియోగంలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
‘వ్యవసాయానికి 24గంటలు ఎందుకు.. మూడు గంటల కరెంటు చాలు’ అంటాడు కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్రెడ్డి.. అది ఆయన మాటనో లేక ఆ పార్టీ విధానమో తెలియదుగాని, నిజంగానే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోన�
తెలంగాణ వస్తే కరెంట్ కష్టాలు తప్పవని హేళన చేసిన వారికి చెంప పెట్టులా.. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా నిలిచింది. సీఎం కేసీఆర్ దూర దృష్టి, విజనరీతో వేల కోట్లు ఖర్చు చేసి వ
Telangana | నిరంతరాయ ఉచిత విద్యుత్తు వేల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. కాళేశ్వరం జలాలకు తోడు 24గంటల కరెంటు తెచ్చిన ఫలితాలకు వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులే ఉదాహరణ.
ఉమ్మడి రాష్ట్రంల మనం ఆగమైనం. నీళ్లకు, కరెంట్కు, పంట అమ్ముకోవడానికి గోసపడ్డం. వేసిన ఐదెకరాలు పండక, రెండెకరాలే పండినా గోసపడ్డం. 20, 25, 30 ఎకరాలున్న రైతులు కూడా హైదరాబాద్లో ఆటోలు నడిపిండ్రు. ఏం జేసైనా సరే రైతును
సాగుకు మూడు గంటల కరెంట్ చాలన్న రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై రైతాంగం భగ్గుమంటున్నది. ఆరో రోజూ శనివారం ఉమ్మడి జిల్లాలోని రైతువేదికల సాక్షిగా హస్తంపార్టీ వైఖరిని ఎండగట్టింది. కాంగ్రెస్కు అధికారమిస్తే రైత�
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సూర్యాపేట జిల్లాలో సాగు జోరందుకున్నది. రైతులు, కూలీలు వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు. శనివారం సూర్యాపేట మండలం ఎర్కారం సమీపంలో నాటు వేసే సమయంలో మహిళా కూలీలు సెల్ఫీ దిగు
‘కాంగ్రెస్ పార్టీ అంటేనే కోతలు, వాతలు. ఏఐసీసీ రహస్య ఎజెండానే బుడ్డర్ఖాన్ నోటి నుంచి బహిర్గతమైంది’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ చాలు �
వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలంటూ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మధిర నియోజకవర్గంలోని రైతులు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల విద్యుత్ ఉచితంగా అందిస్తుంటే.. అందుకు విరుద్ధంగా రేవంత్రె�
కాంగ్రెస్ పాలనలో రైతులు పంటపొలాల వద్ద కరెంట్ కోసం జాగారణ చేసేవాళ్లని, తెలంగాణ సర్కారు వచ్చాక నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుండడంతో కష్టాలన్నీ తొలగిపోయాయని నారాయణపేట, అలంపూర్ ఎమ్మెల్యేలు రాజేందర�
కాంగ్రెసోళ్ల పాలనలో అమావాస్య(చీకటి) బతుకులు గడిపామని, తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ పాలనలో పౌర్ణమి(వెలుగులు)ని చూస్తున్నామని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. అలంపూర్ మండలం లింగనవాయి గ్రామంలో మూ�