Revanth Reddy | దొమ్మర సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడిన రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలను ఊరూరా ఊరేగిస్తూ చెప్పుదెబ్బలతో నిరసన వ్యక్తం చేయాలని తెలంగాణ రాష్ట్ర దొమ్మరుల సంఘం, తెలంగాణ సంచార
MLA Abraham | కాంగ్రెస్ పార్టీ ఏనాడు తెలంగాణకు కరెంటు సరిగ్గా ఇవ్వలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉచిత కరెంటు పేరుతో మూడు గంటలు, నాలుగు గంటలు మాత్రమే ఇచ్చేదని ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం అన్నారు. సోమవార�
Minister Errabelli | కప్పుడు కరెంటు కష్టాలకు కారణమే కాంగ్రెస్. అసమర్థ, దుష్ట పాలన వల్ల రైతులు అరిగోస పడ్డారు. అందుకే ఆ పార్టీకి ప్రజలు చరమగీతం పాడారు. అయినా బుద్ధిరాలేదు. రేవంత్ రెడ్డి సిగ్గులేకుండ�
Free Power | రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అనవసరమన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ‘రైతు
కాంగ్రెస్ పార్టీకి కరెంట్ షాక్ తప్పదని మంత్రులు జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి హెచ్చరించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వకుండా ఎత్తగొట్టేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. కాంగ్
KTR | రైతులకు ఉచిత విద్యుత్తు విషయంలో కాంగ్రెస్ పార్టీ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకొన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. రాష్ట్రంలోని 95 శాతం మంద
కాంగ్రెస్ని తెలంగాణ నుంచి తరిమికొట్టాలని, ఉచిత విద్యుత్ వద్దన్న నాయకులను ఊరి పొరిమేరల్లోకి రానివ్వొద్దని సూచించారు. 70 ఏండ్ల పాలనలో రైతులకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని, కాంగ్రెస్ పాలనలో అప్పుల బాధలో అ
ఏదిపడితే అది మాట్లాడితే కాంగ్రెస్ నాయకుల ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. రైతుల పట్ల, రైతు ప్రయోజనాల పట్ల, రైతు సమస్యల పట్ల కాంగ్రెస్ వారికున్న అవగాహన ఏపాటిదో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాటలను
సాగుకు 3 గంటల కరెంట్ చాలని అవమానపర్చిన రేవంత్రెడ్డి బహిరంగంగా రైతులకు క్షమాపణ చెప్పాల్సిందేనని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. రైతులపై నిజంగా ప్రేమే ఉంటే కాంగ్రెస్ పాలి త కర్ణాటక, రాజస
రేవంత్రెడ్డి ద మ్ముంటే తన మీద పోటీ చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి సవాల్ విసిరారు. రేవంత్ ఆర్మూర్లో పోటీ చేస్తాడని ఆయన చెంచాగాళ్లు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా దమ్ము
రాత్రిపూట మూడు గంటల కరెంటు ఇచ్చి రైతులను గోసపెట్టిన పాత రోజులు మళ్లీ అవసరమా? అని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి రైతులను ప్రశ్నించారు. రేవంత్రెడ్డి మాటలపై ఆలోచన చేయాలని రైతులకు సూచించారు.
Revanth Reddy | అబద్ధాలకు కూడా ఓ హద్దుంటుంది. కానీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తన రాజకీయ స్వార్థం కోసం అన్ని హద్దులనూ దాటేశారు. చరిత్రనే మార్చేస్తూ వక్రభాష్యం చెప్పా రు. అబద్ధాలను అలవోకగా వల్లె వేశారు. అమెర�
Current | రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ లాంటి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా విమర