సేంద్రియ విధానంలో పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. నందిగామ మండలంలోని కన్హాశాంతి వనంలో శనివారం సమున్నతి లైట్ హౌస్ ఎఫ్పీవోల కాన్�
‘ఉద్యమ సమయంలో నడిగడ్డ దుస్థితిని చూసి కండ్లల్లో నీళ్లు పెట్టుకున్నాం. ఎంతో బాధపడ్డాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నాడు గంజి కేంద్రాలు ఉండేవి. ఆర్డీఎస్ కాల్వల్లో నీళ్లు తన్నుకుపోతుంటే చూస్తూ ఉండే పరి�
ఒకప్పుడు చాలా కష్టాల్లో గంజి కేంద్రాలు పెట్టిన పాలమూరు జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ధాన్యపురాశులు, కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, హార్వెస్టర్లతో అద్భుతంగా కళకళలాడుతూ ఉందని, ఇది చూసి చాలా ఆనందం కలిగిందని
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్వ జనోద్దరణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. ఆయా వర్గాలకు అవసరమైన సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నది. ఉమ్మడి రాష్ట్ర పాలనలో అణగారిపోయి, బతుకుదెరు
BJP | ఎన్నికలకు ముందు బోరు బావులకు ఉచిత కరెంటిస్తామని ప్రకటించిన యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇంతవరకు ఆ హామీని నెరవేర్చలేదని రాష్ట్ర రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఒక నెల ము
దేశమంతా గులాబీ పరిమళాలు వెదజల్లే వేదికగా ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) భవన్ రూపుదిద్దుకున్నది. దేశ గౌరవానికి ప్రతీకగా నిలిచేలా, రాష్ర్టాల హక్కుల కోసం సాగించే చర్చలకు, దేశ ప్రజల ఆకాంక్షల కోసం �
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆది నుంచీ రైతన్నకు అండగా నిలుస్తున్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఆయన, అనేక పథకాలతో రైతుబాంధవుడిలా మారారు. తాజాగా, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను గుండెల్లో పెట్టుకుని �
గతంలో దుకాణం నడపాలంటే కరెంటు బిల్లుకే అధిక డబ్బులు ఖర్చు అయ్యేది. సీఎం కేసీఆర్ తమపై దయచూపి రజకులకు ఉచితంగా విద్యుత్ను అందిస్తుండడంతో ఇబ్బందులు తప్పినయ్. ఇప్పుడు సంతోషంగా దుకాణాలను నడిపించుకుంటూ కుట
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకం కర్షకులకు వరంగా మారింది. ఎకరానికి రూ. 5 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుండగా, వాటిని అందుకొని మురిసిపోతున్నారు.
సాగునీరు, 24గంటల ఉచిత కరంట్, రైతు బంధుతోపాటు పలు సంక్షేమ పథకాలతో వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని, నేడు యావత్ దేశం మొత్తం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి