Current | రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ లాంటి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా విమర
Free Current | గతంలో కాంగ్రెస్ వాళ్లు ఇచ్చే కరెంట్ సరిపోతలేదని ధర్నా చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ రోజు 3గంటల విద్యుత్ చాలు అనడం సిగ్గు చేటని గిరిజన సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. జిల్లాలోని �
Revanth reddy | ఉచిత విద్యుత్ వద్దన్న కాంగ్రెస్ నాయకులను ఊరి పొలిమేరల్లోకి రానియొద్దు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ నుంచి తరికొట్టాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఉచిత విద్యుత్ పై కా�
Minister Vemula | సీఎం కేసీఆర్ అనవసరంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నడంటా..? కాంగ్రెస్ వాళ్లు 3గంటలు ఇస్తరట. అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టాలని చూస్తున్న వారిని తరిమి కొట్టాలని రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేము�
Revanth Reddy | కాంగ్రెస్ నేతలకు పిచ్చిపట్టినట్టున్నదని, అందుకే 24 గంటల ఉచిత విద్యుత్తుపై పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని జాతీయ రైతు సంఘం నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
రైతులకు 3 గంటల విద్యుత్తు చాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. రాహుల్గాంధీ వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ మొత్తం బోగస్ అని తేటతెల్లమయ్యిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల
రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది.. 24 గంటల ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో జిల్లాలో రైతన్నల మదిలో ఆగ్రహ జ్వాలలు నెలకొన్నాయి. రైతులను గత ప్రభుత్వా�
రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంటే.. జీర్ణించుకోలేని కాంగ్రెస్, బీజేపీలు రైతుల జీవితాలతో చలగాటమడుతున్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రె
MLC Kavitha | రైతులంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకంత కడుపు మంట అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రైతులకు మూడు గంటల కరెంట్ చాలన్న రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్పై ర�
MLC Kavitha | వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ అక్కర్లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే ఏ రాజకీయ పార్టీకి ఏ సమస్య వస్తుందో తన�
కాంగ్రెస్ పార్టీ దురుద్దేశం బయటపడింది. రైతు వ్యతిరేకి అన్న నిజం తేటతెల్లమైంది. ఎవుసానికి ఉచిత కరెంట్ ఎందుకన్న ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు వికారాబాద్ జిల్లా రైతాంగం భగ్గుమన్నది.
Minister Talasani | రైతుల ఉసురు పోసుకుంటే పుట్టగతులు లేకుండా పోతారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్పై మండిపడ్డారు. రైతులను కష్టపెట్టే ఏ ప్రభుత్వం కూడా బాగుపడిన సందర్భాలు లేవని పేర్కొన్నారు. వ్యవసాయాని�
Minister Indrakaran Reddy | వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ సరఫరాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రైతుల ఆర్థిక �
Minister KTR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వ్�