‘కాంగ్రెస్కు అధికారమిస్తే వ్యవసాయం అంధకారమవుతది. సాగుకు మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ను ఖతం చేస్తేనే మనకు న్యాయం జరుగతది’ అంటూ రైతాంగం ముక్తకంఠంతో నినదించింది.
Minister Indrakaran reddy | వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని, మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రైతాంగం, ప్రజలు కనెర్ర చేస్తున్నారని అటవీ, పర్యావరణ శా
Minister Jagdish Reddy | కాంగ్రెస్ పార్టీ అంటేనే కోతలు, వాతలు. వారుపాలించే ఏ రాష్ట్రంలో కూడా ఉచితంగా రైతులకి నాణ్యమైన 24 గంటలు కరెంటు అందించిన దాఖలానే లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. హుజూర్నగర్ మండలం శ�
MLA Bapurao | కాంగ్రెస్ నినాదం మూడు గంటలు, బీజేపీ నినాదం మతం మంటలు, బీఆర్ఎస్ నినాదం మూడు పంటలు అని బోథ్ శాసన సభ్యుడు రాథోడ్ బాపురావు అన్నారు.గురువారం భీంపూర్ మండలంలోని నిపాని గ్రామ రైతు వేదికలో రైతులతో సమావేశమై మ�
Revanth reddy | వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని, మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ దిగజారుడుతానానికి నిదర్శనం. రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక ద్రోహ
Minister Koppula | కాంగ్రెస్ పార్టీకి పొరపాటున ఓట్లేస్తే మళ్లీ చీకటి రోజులే. ఇంత మంచి కరెంటు వట్టిగనే రాలేదని దాని వెనుక సీఎం కేసీఆర్ పడ్డ కష్టం ఎంతో ఉందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వార్ అన్నారు. రైతులకు ఉచి�
MLA Shekhar Reddy | సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకనే రైతులు మహారాజుల్లా బతుకుటున్నారని, పంట పెట్టుబడికి రైతుబంధు ద్వారా ఆర్ధిక సాయం, రైతు బీమా, ఉచిత విద్యుత్తు మరెన్నో పథకాల ద్వారా రైతులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం బీ�
కులవృత్తులను ప్రోత్సహించడంలో దేశంలోనే రాష్ట్ర ప్రభుత్వం ముందు వరుసలో నిలిచింది. వెనుకబడిన కులాల అభివృద్ధికి, వారు చేస్తున్న వృత్తులను బలోపేతం కోసం సీఎం కేసీఆర్ సంప్రదాయ పథకానికి 2021 జూన్ 1న శ్రీకారం చు
Free current | సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధి పులిజాల గ్రామ
Free current | వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని, మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ దిగజారుడుతానానికి నిదర్శనం అని అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి ఇంద్
MLA Shankar Naik | తెలంగాణ ప్రభుత్వం ఒడిలో రైతులు ప్రశాంతంగా ఉన్నారని, అది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్వలేక పోతున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మండిపడ్డారు. రైతులకు ఉచిత కరెంటు పై అనుచిత వ్యాఖ్యలు �
Telangana | సమైక్యపాలనలో ‘కరెంట్' అంటేనే ఓ నరకం. ఎప్పుడు వస్తుందో తెలియదు.. ఎప్పుడు పోతుందో తెలియదు. నాటి పాలకులు కరెంట్ విషయంలో పగబట్టినట్టే వ్యవహరించడంతో బోరుబావుల మీదే వ్యవసాయం చేసే తెలంగాణ రైతాంగం దుక్కుల
Revanth Reddy | ఓ చేతిలో దుడ్డుకర్రను పట్టుకుని ఆగ్రహంగా కనిపిస్తున్న ఈమె నక్క దేవమ్మ. మహబూబ్నగర్ జిల్లా ఓబులాయిపల్లికి చెందిన రైతు. కేసీఆర్ ఉచిత కరెంటు ఇస్తుంటే.. రెండెకరాల పొలంలో మూడు పంటలు సాగు చేసుకుంటున్న
కాంగ్రెస్ పార్టీపై కర్షకులు కన్నెర్రజేశారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ మస్త్ అని వ్యాఖ్యానించిన టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మూడు పంటల బీఆర్ఎస్ నినాదమే ముద్దు.. మ�