వికారాబాద్ జిల్లాను ఎక్కడో ఉన్న జోగులాంబ జోన్లో వేశారని, చార్మినార్ జోన్లోకి మార్చడం వల్ల ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి అన్నారు.
వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ అందుతున్నది. దీంతో రైతులు ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగు చేసుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా నాలుగైదు గంటల కరెంట్, రాత్రి పూట పొలాల్లో పడిగాపులు, ఎరువుల�
సమైక్య పాలనలో సర్వం నష్టపోయిన రైతులు ఇప్పుడు హాయిగా బతుకుతున్నారు. స్వరాష్ట్రంలో దర్జాగా పంటలు పండిస్తున్నారు. ఫుళ్లు నీళ్లు, నిరంతర విద్యుత్తో సాగులో స్వయం సమృద్ధి సాధిస్తున్నారు. తొమ్మిదిన్నరేండ్ల
కాంగ్రెసోళ్లకు ఎద్దెర్కనా.. ఎవుసమెర్కనా..?ఎవుసం చేసెటోళ్లకైతే రైతుల బాధలు తెలుస్తయి. వీళ్లకేం తెలుస్తయి? అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్రు. మూడు గంటల కరెంట్ చాలంటున్రు.
నాటి కాంగ్రెస్ పాలన కరెంట్ కష్టాలు మళ్లీ కావాలా..? 24 గంటల ఉచిత కరెంట్తో పచ్చని పంటలతో కలిగే సాగు సంబురం కావాలా..? మీరే ఆలోచించుకోవాలని’ జగిత్యాల అభ్యర్థి, డాక్టర్ సంజయ్ కుమార్ రైతులకు పిలుపునిచ్చారు.
కాంగ్రెసోళ్లు కర్షకులపై కుట్రలు చేస్తూనే ఉన్నరు. మరో పిడుగు వేయడానికి మన ముందుకొస్తున్నరు. రైతన్నలపై ఆర్థిక భారం మోపడానికి రెడీ అవుతున్నరు. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డేమో వ్యవసాయానికి మూడు గంటల కరెంటే
వృత్తిదారుల ఆర్థిక పరిపుష్టికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నది. నాయీ బ్రాహ్మణులు, రజకుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ 250 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తున్�
బీఆర్ఎస్తోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 55, 56 డివిజన్ల పరిధిలోని గోపాల్పూర్, పూరిగుట్ట, జవహర్కాలనీ, కోమటిపల్లిలో ఎమ్మెల్యే అరూరి ఆదివారం ఇంటింటా ప్రచారం నిర్వహ
Public Voice | సీఎం కేసీఆర్ సారు మాలాంటి పేదోళ్లకు మస్తు సాయం జేస్తున్నడు. మాకేగాదు, మా లెక్క మా ఊర్లో మస్తు మందికి ఉచితంగా కరెంటిస్తన్రు. గిసొంటి సీఎం ఉన్నంతకాలం మా బతుకుల్లో వెలుగులకు ఢోకా లేదు.
జమిలి అయినా, జంబ్లింగ్ అయినా, ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్దే హ్యాట్రిక్ గెలుపు అని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. కేసీఆర్కు ముఖ్యమంత్రిగా మూడోసారి పట్టం కట్టాలని తెలంగాణ ప్రజలు ఎప్పుడో సెల�
కాంగ్రెస్ పార్టీ ఇస్తానంటున్న మూడు గంటల కరెంటు కావాలా? లేక తెలంగాణ సర్కారు ఇచ్చే మూడు పంటలకు కరెంటు కావాలా? అనేది ప్రజలే తేల్చుకోవాలని మంత్రి హరీశ్రావు కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం కోసం పార్ట
వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా సర్కారు తగిన జాగ్రత్తలు తీసుకున్నది. వానతో ప్రజలంతా ఇంటిపట్టున ఉంటున్న నేపథ్యంలో కరెంట్కు ఆటంకాలుడొద్దని ముఖ్యమంత
రైతులకు ఉచిత విద్యుత్ వద్దన్న రేవంత్ రైతు వ్యతిరేకి అని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేవంత్కు కర్రు కాల్చి వాత పెట్టాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా�