దంపతులకు దేహశుద్ధి పాల్వంచ, ఆగస్టు 17: ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి మోసం చేసిన దంపతులకు మంగళవారం దేహశుద్ధి చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటుచేసుకున్నది. పాల్వంచకు చెందిన మేఘన స�
న్యూఢిల్లీ, ఆగస్టు 7: బ్యాంకులను రూ.6,833 కోట్ల మేర మోసగించిన అభియోగంపై కాన్పూరుకి చెందిన శ్రీ లక్ష్మి కాట్సిన్ సంస్థపై, దాని చైర్మన్ మాతా ప్రసాద్ అగర్వాల్ తదితరులపై సీబీఐ కేసు నమోదు చేసింది. నొయిడా, కాన్�
పాలసీ మోసం | ఇన్సూరెన్స్ పాలసీలపై బోనస్లు ఇస్తానని ఓ వృద్ధుడి వద్ద కోటి రూపాయలు టోకరా వేసిన వ్యక్తిని శనివారం హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ : పెండ్లి పేరుతో యువతిని ఓ వ్యక్తి మోసగించాడు. యువతిని నమ్మించి రూ.6 లక్షలు కాజేశాడు. పెండ్లి సంబంధాల విషయమై యువతి క్రిస్టియన్ మ్యాట్రిమొనిలో రిజిస్టర్ చేసుకుంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి పెళ్లి చ�
సిటీబ్యూరో, జూలై 12(నమస్తే తెలంగాణ): ఫేస్బుక్(ఎఫ్బీ)లో పరిచయమైన ఓ మహిళ.. ఆయిల్ వ్యాపారం చేద్దామంటూ నమ్మించి నగరవాసికి రూ. 9 లక్షలు టోకరా వేసింది. బర్కత్పురాకు చెందిన వజారావు ప్రభుకు ఫేస్బుక్ ద్వారా అగత
పనోడిగా చేరి రూ.13 లక్షలు కొట్టేసిన వైనం ప్రియురాలితో కలిసి నేపాల్కు నిందితుడి పరార్ హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ): మాజీ ఐఏఎస్ను బురిడీ కొట్టించిన దొంగ కేసులో రోజుకో కొత్త కోణం బయటికి వస
ప్రేమ పేరుతో మోసం | ప్రేమ పేరుతో పరిచయం ఏర్పరచుకొని, పెండ్లి చేసుకుంటానని నమ్మించి చివరకు మోసం చేసిన వ్యక్తికి న్యాయస్థానం రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది.
సీరియస్గా ఉన్న రోగులే అతని టార్గెట్ నిమ్స్ ఉద్యోగినంటూ టోకరా ఖైరతాబాద్, మే 29 : కరోనాతో అమాయకులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే.. కొందరు వారి అవసరాన్ని ఆసరాగా చేసుకొని అందిన కాడికి దోచుకుంటున�
సిటీబ్యూరో, మే 23(నమస్తే తెలంగాణ): పెండ్లి చేసుకుంటానంటూ నమ్మించిన ఓ యువతి నగర యువకుడి నుంచి రూ.లక్ష కాజేసింది. ఆసీఫ్నగర్కు చెందిన ఓ యువకుడు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ పెండ్లి సంబంధాల కోసం మ్యాట్రీమోనీ సైట�