Government job fraud | లక్షలు ఇస్తే ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా సరే త్వరగా వచ్చేస్తుందని, కావాలంటే ఇదిగో అపాయింట్మెంట్ లెటర్ అంటూ ఒక అమాయకులను నమ్మబలికించి మోసం చేసే ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు
Insurance policy fraud | దేశ రాజధాని ఢిల్లీలో ఇన్సూరెన్స్ పాలసీకి ఓవర్డ్రాఫ్ట్ లిమిట్ పెంచుతామని, కొత్త ఇన్సూరెన్స్ పాలసీ, అధిక లాభాలు వచ్చే పాలసి అని చెప్పి కొందరు కేటుగాళ్లు లక్షల్లో స్కామ్ చేశారు. గత కొద
facebook fraud | ఫేస్బుక్లో ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడం అంటే నేటి యువతకు ఒక సరదా. కాన చాటింగ్ చేస్తూ అందులో వచ్చిన ఒక యాడ్పై క్లిక్ చేసి లక్షలు పోగొట్టుకున్నాడు ఓ యువకుడు. అదెలాగంటే..
whatsapp fraud | వాట్సాప్లో హలో మమ్మీ! హలో డాడీ అంటూ కొందరు తల్లిదండ్రులకు మెసేజ్లు వస్తున్నాయి. అవి చదివిన వారు తమ పిల్లలే వేరే నెంబర్తో మెసేజ్లు చేస్తారనుకొని వెంటనే వాటికి స్పందిస్తున్నారు
Traffic Challan fraud | ఆన్లైన్లో కేవలం రూ.400ల ట్రాఫిక్ చలాన్ చెల్లించబోయిన ఒక వ్యక్తి ఏకంగా రూ. 60,000 పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగింది.
work from home | కరోనా మహమ్మారి కారణంగా పెరిగిన వర్క్ ఫ్రం హోం విధానంతో ఒక మోసగాళ్ల ముఠా కోట్లు సంపాదించింది. వందల మందిని భారీ జీతాల ఆశ చూపి వారిని దోచుకున్న ఆ ముఠా గురించి పోలీసులకు దాదాపు 60 ఫిర్యాదులు అందాయి
Crime news | మాయమాటలతో మోసాలకు పాల్పడుతున్న దొంగ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉట్నూర్ మండలం శ్యాంపూర్ కు చెందిన సూర్య వంశీ ఇటీవల బాబా అవతారమెత్తాడు. తాను పూజల ద్వారా డబ్బులు ర�
దంపతులకు దేహశుద్ధి పాల్వంచ, ఆగస్టు 17: ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి మోసం చేసిన దంపతులకు మంగళవారం దేహశుద్ధి చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటుచేసుకున్నది. పాల్వంచకు చెందిన మేఘన స�
న్యూఢిల్లీ, ఆగస్టు 7: బ్యాంకులను రూ.6,833 కోట్ల మేర మోసగించిన అభియోగంపై కాన్పూరుకి చెందిన శ్రీ లక్ష్మి కాట్సిన్ సంస్థపై, దాని చైర్మన్ మాతా ప్రసాద్ అగర్వాల్ తదితరులపై సీబీఐ కేసు నమోదు చేసింది. నొయిడా, కాన్�
పాలసీ మోసం | ఇన్సూరెన్స్ పాలసీలపై బోనస్లు ఇస్తానని ఓ వృద్ధుడి వద్ద కోటి రూపాయలు టోకరా వేసిన వ్యక్తిని శనివారం హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.