మొత్తం డబ్బులు చెల్లించినా కారు ఇవ్వకుండా తనను మోసం చేసిన షోరూం ఎండీపై చర్యలు తీసుకోవాలంటూ.. శనివారం బాధితుడు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై శిరీష తెలిపిన వివరాల ప్రకారం ఓల్డ్ అల్వాల్కు చె
ఉదయాన్నే నిద్రలేచేసరికి ఒక మెసేజ్ వచ్చిందా పెద్దాయనకు. ‘‘మీరు కరెంట్ బిల్లు కట్టలేదు. ఈ రోజు కూడా బిల్లు కట్టకపోతే సాయంత్రం 9.30 తర్వాత ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కట్ చేయబడుతుంది’’ అనేది ఆ మెసేజ్ సారాంశం. దాంతో
సైబర్ కేటుగాళ్లు సరికొత్త మోసానికి తెరతీశారు. ఇటీవల ఆన్లైన్లో దుస్తులు, నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు పెరిగాయి. దీన్ని ఆసరాగా చేసుకొని ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ‘మీషో’ పేరిట నేరాలకు పాల్పడుతున�
మ్మడి కరీంనగర్ జిల్లాలో దళారుల నయా దందాలు వెలుగు చూస్తున్నాయి. అడ్డదారుల్లో సంపాదించుకోవాలనుకునే వారి ఆశలను సొమ్ము చేసుకుంటున్న వారు కొందరైతే.. పేద, మధ్య తరగతి వ్యక్తుల మధ్య తలెత్తే భూ తగాదాలు, ఇండ్ల ని�
ఇండియన్ కరెన్సీకి రెట్టింపు విదేశీ డబ్బులు ఇస్తామని ఓ ముఠా మోసాలకు పాల్పడుతున్నది. బోధన్ను కేంద్రంగా ఎంచుకుని ఆ ముఠా పని చేస్తున్నదనడానికి ఇటీవల వెలుగు చూసిన సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయ�
‘ముఖ్యమంత్రి కేసీఆర్ అంటేనే విపక్ష పార్టీల నాయకుల్లో వణుకు పుడుతున్నది. పోరాడి రాష్ర్టాన్ని సాధించి, అతి తక్కువ సమయంలో ఎవరూ ఊహించని రీతిలో చేపట్టిన అభివృద్ధి యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఆ�
రువుల దుకాణం డీలర్లు రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి సుచరిత హెచ్చరించారు. మండలంలోని దుప్పలపల్లి గ్రామంలోని రైతు వేదికలో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి డీలర
మూసాపేట: ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకుని నమ్మకంగా మాట్లాడుతూ.. ఆ ఇంట్లోనే బంగారు ఆభరణాలు చోరీ చేసిన యువకుడిని కూకట్పల్లి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఏసీపీ చంద్రశేఖర్, డీఐ అంజనేయులు, సీఐ నర్సింగ�
బడంగ్పేట: ఏ కష్టమూ చేయకుండానే క్షణాల్లో..నిమిషాల్లో కోటీశ్వరులమైపోదామనుకున్న కొందరు అత్యాశపరులు మాయలు, మంత్రాలను గుడ్డిగా నమ్మి 11 లక్షల రూపాయలు నష్టపోయారు. వివరాలిలా ఉన్నాయి. మీర్పేట సీఐ మహేందర్రెడ్
జహీరాబాద్ : పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.94కోట్లు మోసానికి వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో బ్యాంకు మేనేజర్ జగదీశ్, క్యాషియర్ ఆకుల రాజుల కలిసి రూ.94 లక్షలు ఖాతాదారుల అకౌంట్ల నుంచి ఆన్లైన్లో మళ్లించ
దేశానికి బువ్వ పెడ్తున్న తెలంగాణను నూకలు బుక్కమని కేంద్ర మంత్రి గేలి చేస్తుంటే, పంట వేయండని రైతులను ఎగదోసిన ఎంపీలు ఎక్కడికి పోయారు? నీటి అలల తాకిడితో ఒడ్డుకు కొట్టుకువచ్చే వ్యర్థ పదార్థం వలె, మత కల్లోల అ�