ప్రజల్లో పోలీసులు, సైబర్ నిపుణులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ఆన్లైన్ స్కామర్ల చేతిలో పలువురు మోసపోతూనే ఉన్నారు. ఎన్ని చర్యలు చేపడుతున్నా సైబర్ నేరాలకు బ్రేక్ పడటం లేదు.
తెలియని వ్యక్తులు చెప్పిన మాటలు నమ్మిన కొందరు నగరవాసులు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి పోగొట్టుకున్నారు. బాధితులపై వల వేసిన సైబర్ నేరగాళ్లు రూ.12 లక్షలు స్వాహా చేశారు. నగరానికి చెందిన ఓ బాధితుడికి పార్�
సహారా సంస్థను నమ్మి ఖాతాదారులు మోసపోవొద్దని ఆ సంస్థ చీఫ్ ఫీల్డ్ మేనేజర్ పూజిత సూచించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్క్లబ్లో హనుమకొండ జిల్లా సహారా బాధితుల సంక్షేమ సంఘం సమావేశంలో ఆమె మ
ప్రీ లాంచ్ ఆఫర్తో అమాయకుల వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి, వందల కోట్లు మోసం చేసిన సాహితీ ఇన్ఫ్రా ఎండీ బూదాటి లక్ష్మీనారాయణను మూడురోజుల పోలీసు కస్టడీకి న్యాయస్థానం అనుమతిచ్చింది. అమీన్పూర్లోన�
అత్యాశకు వెళ్లి.. తెలియని వ్యక్తులు చెప్పిన మాటలు నమ్మితే అసలుకే మోసం వస్తుంది. ఇందుకు నారాయణగూడలో జరిగిన ఈ సంఘటనే నిదర్శనం. క్రిప్టో ట్రేడింగ్ పేరుతో నారాయణగూడకు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థికి సైబ
“మేము ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులం.. మీకు వచ్చిన పార్సిల్లో చట్ట వ్యతిరేకమైన వస్తువులు ఉన్నాయి” అంటూ ఓ ఐటీ ఉద్యోగిని నమ్మించిన నేరగాళ్లు డబ్బులు కాజేశారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిల�
ప్రీ లాంచ్ ఆఫర్తో వేలాది మంది వద్ద నుంచి లక్షలు వసూలు చేసి రూ. 900 కోట్ల భారీ మోసానికి పాల్పడ్డ సాహితి ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మాణాలు చేపట్టకముందే తక్కువ ధరక�
భార్య నగలను బ్యాంకు నుంచి విడిపించి రెండ్రోజుల్లో డబ్బులు తిరిగి ఇస్తానంటూ నమ్మించి విశ్రాంత చీఫ్ సెక్రటరీని మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ�
ట్రేడింగ్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన మల్టీజెట్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకుడు ముక్తిరాజ్ బాధితుల నుంచి సేకరించిన సొమ్ము ఎక్కడ పెట్టుబడిగా పెట్టాడనే అంశంపై పోలీసులు ఫోకస్ పెట్టారు
అమెరికా నుంచి అక్కా, బావ వస్తున్నారని, వాళ్ల కోసం విమాన టికెట్లు బుక్ చేసేందుకు ఓ గుర్తు తెలియని వ్యక్తి మాటలు నమ్మిన బాధితుడు రూ.10.8 లక్షలు పోగొట్టుకున్నాడు. అమీర్పేటకు చెందిన బాధితుడి అక్కా, బావ అమెరిక�
గేటెడ్ కమ్యూనిటీ పేరుతో కొనుగోలుదారుల నుంచి డబ్బులు తీసుకొని, ముఖం చాటేసినా సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ డెవలపర్ల బాగోతం బయటపడింది. బాధితులు బుధవారం పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ�
ఫ్లాట్ విక్రయం పేరుతో భారీగా అడ్వాన్స్ తీసుకొని మోసాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ కథనం ప్రకారం.. టోలిచౌకి నివాసి ఖా�
తెల్లబంగారం కొనుగోలులో దళారులు గోల్మాల్ చేస్తున్నారు. పత్తి పంట చేతికి రావడంతో గ్రామాల్లోకి డేగల్లా రంగప్రవేశం చేశారు. రైతన్నలను తూకాలతో మోసగిస్తున్నారు. పంట విక్రయానికి కర్షకులు సన్నద్ధమవుతుండటంత