వీసాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మోసాలకు చెక్ పెట్టేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నది. 2025 ఆర్థిక సంవత్సరానికి జారీచేసే హెచ్-1బీ వీసాల లాటరీ ప్రక్రియను ప్రక్షాళన చేసేందుకు కొత్త నిబంధనలు ప్రకటించ�
పెళ్లి చేసుకుంటానంటూ యువతిని నమ్మించాడు. శారీరకంగా లోబర్చుకొని ఎనిమిదేళ్లుగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. తాజాగా.. మరో యువతితో సంబంధం పెట్టుకున్న ఆ యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి, రిమ
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతున్నాయని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి స్నేహజ తెలిపారు. విదేశీ వ్యవహారాల మంత్రి త్వ శాఖ నిబంధనలకు విరుద్ధంగా కొందరు సం స్థలన�
‘నీతో’ యాప్లో పరిచయమైన యువతిని ఓ వ్యక్తి మోసం చేశాడు. తాను అనాథనని నమ్మించి రూ.7.55 లక్షలు తీసుకొని మోసం చేశాడు. హనుమకొండ ఇన్స్పెక్టర్ కరుణాకర్ కథనం ప్రకా రం..
ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం ఐడీబీఐ బ్యాంకు కేంద్రంగా రుణాల మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కొనసాగుతున్నది. చేపల రైతుల పేరుతో రుణాలు, ఉద్యోగం పేరుతో అమాయకుల నుంచి ఆధార్ �
Hyderabad | మా పార్టీలో సభ్యత్వం తీసుకోండి.. 200 గజాల ప్లాటు పట్టండి.. అంటూ సామాన్యులను ఆకర్షిస్తూ.. వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటూ ఓ పార్టీ నాయకుడు ప్రజలను తన చుట్టు ప్రదక్షిణ చేయించుకుంటున్నాడు. గతేడాది సదరు నే
‘డిక్కీ సంస్థ’ పేరుతో దళితులనే లక్ష్యంగా చేసుకొని ఉపాధి కల్పిస్తామని, ఎస్బీఐ బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని సుమారు 60 మంది బాధితుల నుంచి ఒక్కొక్కరి దగ్గర రెండు నుంచి మూడు లక్షలు వసూలు చేసి మోసం చేసిన పుట్ట�
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఒక మహిళ పది మంది వద్ద సుమారు రూ.49.40 లక్షలు వసూలు చేసింది. ఈ మేరకు శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్లో ఏర్పాటు చేసిన వ
రోహిణి కార్తె వచ్చిందంటే రైతులు విత్తనాలు కొనుగోలు చేయడం ప్రారంభిస్తారు. ఇదే అదునుగా నాసిరకం విత్తనాలను అంటగట్టేందుకు కొందరు విత్తన విక్రయ దళారులు గ్రామాల్లోకి వెళ్లి రైతులను నమ్మిస్తూ వారికి అంటగడు�
వీసా ప్రాసెసింగ్ కోసం చెల్లించిన డబ్బులను తిరిగి ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతున్న కన్సల్టెన్సీ సంస్థ నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. జ
క్షుద్ర పూజలతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న తండ్రి, కొడుకులను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సెంట్రల్ డీసీపీ బారి నిందితుల అరెస్ట
Hyderabad | అమ్మాయి పేరుతో వచ్చిన ఒక మెసేజ్కు స్పందించిన ప్రభుత్వ ఉద్యోగి.. న్యూడ్ వీడియో కాల్ బారిన పడి బ్లాక్ మెయిలింగ్తో రూ. 5 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. నగరానికి చెందిన ఓ ప�
Hyderabad | ఆస్తులకు సంబంధించిన పత్రాలను తాకట్టు పెడితే.. పెద్ద మొత్తంలో అప్పులిస్తామంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్న కేసులో 9 మందిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సీఎం కేసీఆర్ ప్రభు త్వం రైతులు పండించిన ప్రతి గింజకూ మద్దతు ధర దక్కాలని.. దళారుల చేతుల్లో అన్నదాత మోసపోవద్దని రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి.. ప్రతి గింజకూ మద్దతు ధర చెల్లించి కొనుగ�