సీరియస్గా ఉన్న రోగులే అతని టార్గెట్ నిమ్స్ ఉద్యోగినంటూ టోకరా ఖైరతాబాద్, మే 29 : కరోనాతో అమాయకులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే.. కొందరు వారి అవసరాన్ని ఆసరాగా చేసుకొని అందిన కాడికి దోచుకుంటున�
సిటీబ్యూరో, మే 23(నమస్తే తెలంగాణ): పెండ్లి చేసుకుంటానంటూ నమ్మించిన ఓ యువతి నగర యువకుడి నుంచి రూ.లక్ష కాజేసింది. ఆసీఫ్నగర్కు చెందిన ఓ యువకుడు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ పెండ్లి సంబంధాల కోసం మ్యాట్రీమోనీ సైట�
ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ.. రూ.5.50 లక్షలు వసూలు చేసి ముఖం చాటేసిన వ్యక్తిపై పంజాగుట్ట పీఎస్లో చీటింగ్ కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పెద్దపల్లి జిల్లా ము త్తారం గ్రామానికి చెందిన మ
ఆక్సిజన్ కాన్సట్రేటర్ మిషన్ కోసం ఆన్లైన్లో ప్రయత్నించిన ఇద్దరు వ్యాపారులు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. సిద్ధి అంబర్బజార్కు చెందిన ఆనంద్ శర్మ విద్యుత్తో పనిచేసే ఆక్సిజన్ కాన్సట్రేటర్
తెలంగాణ పోలీసుల స్పందనకు థ్యాంక్స్ అంటూ వీడియో హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): తనను కిస్టోన్ ఇన్ఫ్రా కంపెనీ రూ.7.5 కోట్లు మోసం చేసిందని సినీ నటుడు నరేశ్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చ�