సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు చెల్లని చెక్కులు ఇచ్చి మోసానికి పాల్పడుతున్న చానల్ చైర్మన్ సహా నలుగురిపై జూబ్లీహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 76లో భారత్ టుడే పేర
దేశంలో ఐదో తరం (5జీ) టెలికం సేవలు ప్రారంభం కావడంతో ఇదు అదనుగా దానిని అడ్డం పెట్టుకొని సైబర్ కేటుగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపుతున్నారు. 5జీ టెక్నాలజీకి అప్గ్రేడ్ కావాలంటూ మొబైల్ ఫోన్ల వినియోగదారులక�
అతి ఎప్పుడూ అనర్థానికే దారితీస్తుంది. అందుకే ‘అతిక సవాసం మోసం’ అని జానపదులు చెబుతుంటారు. అతి అంటే ఎక్కువ అని, సోపతి/సహవాసం/సవాసం అంటే స్నేహం అని అర్థం.
పంపిన డబ్బు చేరక పోవడంతో.. డబ్బు రీఫండ్ కోసం కస్టమర్ కేర్ను అభ్యర్థించిన ఓ యువకుడి ఖాతా నుంచి సైబర్ చోరులు నగదు కాజేశారు. ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను ఇన్స్పెక్టర్ సై
రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణకు వాటి పట్ల అవగాహనే సరైన అస్త్రమని మహిళా భద్రతా విభా గం ఇన్చార్జి, అడిషనల్ డీజీ స్వాతి లక్రా అన్నారు. సైబర్ నేరాలపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ చైతన్యం త�
క్రిప్టో ట్రేడింగ్ పేరుతో వాట్సాప్ గ్రూప్లో ఒక వ్యాపారి ఫోన్ నంబర్ను యాడ్ చేసిన సైబర్ నేరగాళ్లు.. మొదట్లో లాభాల రుచి చూపించి, ఆ తర్వాత కోటి రూపాయలు కొట్టేశారు. డబ్బు స్క్రీన్పై కనిపిస్తున్నా.. తీస
పరారీ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తాజాగా మరో కేసు నమోదు చేసింది. కెనరా బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంను రూ.55.27 కోట్లు మోసం చేశాడన్నదానిపై ఎఫ్ఐఆర్ దాఖలైనట్
టాస్క్ఫోర్స్లో హెడ్కానిస్టేబుల్నంటూ.. విజయవాడలోని ఓ షోరూం నిర్వాహకులను బెదిరించిన ఘటనలో నిందితుడిని జూబ్లీహిల్స్లో అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురం గ్రామానికి చెందిన కొనకంచి కి�
మొత్తం డబ్బులు చెల్లించినా కారు ఇవ్వకుండా తనను మోసం చేసిన షోరూం ఎండీపై చర్యలు తీసుకోవాలంటూ.. శనివారం బాధితుడు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై శిరీష తెలిపిన వివరాల ప్రకారం ఓల్డ్ అల్వాల్కు చె
ఉదయాన్నే నిద్రలేచేసరికి ఒక మెసేజ్ వచ్చిందా పెద్దాయనకు. ‘‘మీరు కరెంట్ బిల్లు కట్టలేదు. ఈ రోజు కూడా బిల్లు కట్టకపోతే సాయంత్రం 9.30 తర్వాత ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కట్ చేయబడుతుంది’’ అనేది ఆ మెసేజ్ సారాంశం. దాంతో
సైబర్ కేటుగాళ్లు సరికొత్త మోసానికి తెరతీశారు. ఇటీవల ఆన్లైన్లో దుస్తులు, నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు పెరిగాయి. దీన్ని ఆసరాగా చేసుకొని ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ‘మీషో’ పేరిట నేరాలకు పాల్పడుతున�
మ్మడి కరీంనగర్ జిల్లాలో దళారుల నయా దందాలు వెలుగు చూస్తున్నాయి. అడ్డదారుల్లో సంపాదించుకోవాలనుకునే వారి ఆశలను సొమ్ము చేసుకుంటున్న వారు కొందరైతే.. పేద, మధ్య తరగతి వ్యక్తుల మధ్య తలెత్తే భూ తగాదాలు, ఇండ్ల ని�