మూసాపేట: ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకుని నమ్మకంగా మాట్లాడుతూ.. ఆ ఇంట్లోనే బంగారు ఆభరణాలు చోరీ చేసిన యువకుడిని కూకట్పల్లి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఏసీపీ చంద్రశేఖర్, డీఐ అంజనేయులు, సీఐ నర్సింగ�
బడంగ్పేట: ఏ కష్టమూ చేయకుండానే క్షణాల్లో..నిమిషాల్లో కోటీశ్వరులమైపోదామనుకున్న కొందరు అత్యాశపరులు మాయలు, మంత్రాలను గుడ్డిగా నమ్మి 11 లక్షల రూపాయలు నష్టపోయారు. వివరాలిలా ఉన్నాయి. మీర్పేట సీఐ మహేందర్రెడ్
జహీరాబాద్ : పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.94కోట్లు మోసానికి వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో బ్యాంకు మేనేజర్ జగదీశ్, క్యాషియర్ ఆకుల రాజుల కలిసి రూ.94 లక్షలు ఖాతాదారుల అకౌంట్ల నుంచి ఆన్లైన్లో మళ్లించ
దేశానికి బువ్వ పెడ్తున్న తెలంగాణను నూకలు బుక్కమని కేంద్ర మంత్రి గేలి చేస్తుంటే, పంట వేయండని రైతులను ఎగదోసిన ఎంపీలు ఎక్కడికి పోయారు? నీటి అలల తాకిడితో ఒడ్డుకు కొట్టుకువచ్చే వ్యర్థ పదార్థం వలె, మత కల్లోల అ�
యాదాద్రి భువనగిరి : రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న భువనగిరి పట్టణానికి చెందిన నలుగురిని పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండ్ కు తరలించారు. డీసీపీ నారాయణ రెడ్డి విలేకరుల సమావ�
రుణ యాప్ల ద్వారా ప్రజలను వేధించిన వ్యవహారంలో పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి జప్తుచేసిన రూ.15 కోట్లను విడుదల చేయాలన్న హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని ఎన్ఫోర్�
అది ఢిల్లీ.. ‘లోని’ ప్రాంతానికి చెందిన ముఠా.. ఆ ముఠా ఎప్పుడుపడితే అప్పుడు దోపిడీ చేయదు. దానికీ ఓ పద్ధతి, ముహూర్తం ఉంటుంది. వారమంతా వెయిట్ చేసి శుక్రవారం మాత్రమే దోపిడీ చేస్తుంది. అదీ.. శని, ఆదివారాల్లో సెలవు �
జనాన్ని మోసగించి డబ్బులు దండుకొంటూ, సెటిల్మెంట్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న మాజీ పోలీసు అధికారి అల్లం కిషన్రావు(62)ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతడినుంచి నాలుగు నకిలీ తుపాకులు
ఢిల్లీ, హైదరాబాద్ సైబర్ నేరగాళ్ల చీటింగ్ విదేశాల్లో రాత్రి కాగానే లావాదేవీలు ఏడుగురి అరెస్టు.. కోటికిపైగా స్వాధీనం హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 13: అచ్చం మోసగాళ్లు సినిమా లెక్క.. విదేశీయులే లక్ష్యంగా స�
మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి: పశ్య పద్మ ఖైరతాబాద్, జనవరి 3: చిట్ఫండ్ కంపెనీల దోపిడీని అరికట్టేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప�
బాధితుల ఆందోళనతో నిర్వాహకులు పరార్ నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఘటన అచ్చంపేట, జనవరి 1: లక్కీ స్కీమ్ పేరుతో నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఏర్పాటుచేసిన డ్రా గందరగోళానికి దారితీసింది. డ్రాలో వచ్�