ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ.. రూ.5.50 లక్షలు వసూలు చేసి ముఖం చాటేసిన వ్యక్తిపై పంజాగుట్ట పీఎస్లో చీటింగ్ కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పెద్దపల్లి జిల్లా ము త్తారం గ్రామానికి చెందిన మ
ఆక్సిజన్ కాన్సట్రేటర్ మిషన్ కోసం ఆన్లైన్లో ప్రయత్నించిన ఇద్దరు వ్యాపారులు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. సిద్ధి అంబర్బజార్కు చెందిన ఆనంద్ శర్మ విద్యుత్తో పనిచేసే ఆక్సిజన్ కాన్సట్రేటర్
తెలంగాణ పోలీసుల స్పందనకు థ్యాంక్స్ అంటూ వీడియో హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): తనను కిస్టోన్ ఇన్ఫ్రా కంపెనీ రూ.7.5 కోట్లు మోసం చేసిందని సినీ నటుడు నరేశ్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చ�
మా వద్ద పెట్టుబడి పెట్టు.. జాక్ పాటు కొట్టు.. అంటూ ఓ మహిళ ఫోన్ చేయగానే వెనుకాముందు ఆలోచించకుండా ఓ యువకుడు దఫదఫాలుగా రూ.1.30లక్షలు పెట్టుబడిగా పెట్టి మోసపోయాడు. శ్రీనగర్కాలనీకి చెందిన యువకుడు ప్రస్తుతం ఉద�
పాత సోఫాను ఓఎల్ఎక్స్లో అమ్మకానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి రూ.1.96లక్షలు పోగొట్టుకున్నాడు. మారేడ్పల్లికి చెందిన సుశీల్ తన సోఫాను విక్రయించేందుకు ఓఎల్ఎక్స్లో ప్రకటన పెట�
మోసపోయిన 90 మంది నిరుద్యోగులు జాగ్రత్త అంటున్న సైబర్ క్రైం పోలీసులు నగరానికి చెందిన ఓ యువకుడికి బ్యాక్డోర్ ద్వారా ఉద్యోగం వచ్చింది.. అపాయింట్మెంట్ లెటర్ కూడా వచ్చింది.. దానికి కట్టింది జస్ట్ రూ.10లక�
బిజినెస్ వీసా మీద పదేండ్ల కిందట ఇండియాకు వచ్చి పశ్చిమ ఢిల్లీలో బట్టల వ్యాపారం చేసుకుంటూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఓ నైజీరియన్ను సోమవారం రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరా�
ట్రేడింగ్, మార్కెట్లో పెట్టుబడుల పేరుతో భారీగా డిపాజిట్లు సేకరించి మోసం చేసిన ఓ వ్యాపారిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. జాయింట్ సీపీ అవినాష్ మహంతి కథనం ప్రకారం.. తుర్లపాటి సతీశ్ అలియాస్ చంద్
కస్టమర్ కేర్ కోసం కంపెనీ వెబ్సైట్ లేదా యాప్లోనే చూసుకోవాలి గతేడాది రూ.1.55కోట్లు పోగొట్టుకున్న 134మంది బాధితులు గూగుల్ సెర్చ్ చేసి కోట్లు పోగొట్టుకుంటున్నారు అమాయక ప్రజలు. అందులో సైబర్ జాదుగాళ్లు �
పెనుబల్లి : సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి డబ్బులు వసూలు చేసి, ఆపై విదేశాలకు పారిపోయేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వీఎం బ