ఆన్లైన్ ట్రేడింగ్తో భారీ లాభాలు ఆర్జించి మీకు ఇస్తామంటూ నమ్మించి నగరానికి చెందిన ఓ మహిళకు రూ. 1.2 కోట్లు టోకరా వేసిన ముఠాలోని మరో ముగ్గురు నిందితులను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చ�
తక్కువ ధరకే కార్లు, ఫ్లాట్లు ఇప్పిస్తానని నమ్మించి.. డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడిన వ్యక్తిని కేపీహెచ్బీ కాలనీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. కడప జి�
వ్యక్తిగత కార్యదర్శులమంటూ మాయ..తక్కువ ధరకే భూములు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బురిడీమోసపోతున్నవారిలో ఉన్నత విద్యావంతులు, ప్రజాప్రతినిధులు మాటలే పెట్టుబడిగా.. నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు..
హైదరాబాద్ : తక్కువ ధరకే కొత్త కార్లు ఇప్పిస్తానంటూ పలువురిని మోసగించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తక్కువ ధరకే కొత్త కార్లంటూ నాగేంద్రప్రసాద్ అనే వ్యక్తి 20 మంది నుంచి రూ. కోటి మేర వసూలు చేశాడు. కూ
ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు నోయిడాలో మరో ముగ్గురు అరెస్ట్..? మోసపోయిన చోటే సంపాదించాలనుకొని ఆన్లైన్ ట్రేడింగ్లో సైబర్నేరగాళ్లు మోసాలకు తెరలేపారు. హైదరాబాద్ అబిడ్స్కు చెందిన ఓ మహిళకు
కొందరు కష్టపడకుండా సంపాదించాలని.. మరికొందరు జల్సాల కోసం.. తప్పు అని తెలిసినా డబ్బు ఆశతో.. మోసం డబ్బుతో విలాసాలు గతంలో మంచి ఉద్యోగాలు, వ్యాపారాలు.. పోలీసులకు చిక్కి మోసగాళ్లు, చీటర్లుగా ముద్ర ఒక్కో నేరగాడిది
ఖైరతాబాద్ : సీఎం పర్సనల్ సెక్రటరీని.. మెడికల్, ఫిజికల్ పరీక్షలు అవసరం లేదు.. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అ ధికారులతో మంచి పరిచయాలున్నాయి..ఎస్సై పోస్టు పెట్టిస్తా.. రూ.25లక్షలు ఖర్చవుతాయి…అంటూ ఓ నిరుద్�
బంజారాహిల్స్,మార్చి 25 : సినీ నిర్మాణం విషయంలో మోసం చేసిన వ్యక్తులపై ఓ నిర్మాత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఎ.ఐలయ్య అనే వ్యక్తి చిట్టి కిరణ్రామోజు అనే వ్యక్తితో కలిసి
సిటీబ్యూరో, మార్చి 16(నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్ల బారినపడి మోసపోతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.. ప్రతి రోజూ 40 మంది వరకు బాధితులు ఫిర్యాదులు చేస్తుండగా.. అందులో 10 మందికి సంబంధించిన కేసుల్లో ఎ
ఫేస్బుక్లో ప్రకటనలు మంచి ఉద్యోగాలంటూ గాలం కోయంబత్తూర్ నుంచి ఫోన్లు అక్కడికి వెళ్లిన బాధితులు కరోనా ఉందంటూ తప్పించుకున్న నిందితుడు ఫేస్బుక్, ఇతర ఆన్లైన్ వెబ్సైట్లలో ఉద్యోగ ప్రకటనలు పెట్టి..
విశ్రాంత ఉద్యోగులు, మహిళలే లక్ష్యం.. పాలసీ మధ్యలో ఆగిపోయినా, కొత్తవి అయినా బోనస్ ఇస్తామంటూ వల మాటలతో మాయచేసి.. డబ్బులు వసూలు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తం అంటున్న పోలీసులు విశ్రాంత ఉద్యోగులే లక్ష్యంగా స
శేరిలింగంపల్లి, మార్చి 4 : ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ముఠాలోని ఇద్దరు సభ్యులను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో ఇద్దర�