ట్రేడింగ్, మార్కెట్లో పెట్టుబడుల పేరుతో భారీగా డిపాజిట్లు సేకరించి మోసం చేసిన ఓ వ్యాపారిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. జాయింట్ సీపీ అవినాష్ మహంతి కథనం ప్రకారం.. తుర్లపాటి సతీశ్ అలియాస్ చంద్
కస్టమర్ కేర్ కోసం కంపెనీ వెబ్సైట్ లేదా యాప్లోనే చూసుకోవాలి గతేడాది రూ.1.55కోట్లు పోగొట్టుకున్న 134మంది బాధితులు గూగుల్ సెర్చ్ చేసి కోట్లు పోగొట్టుకుంటున్నారు అమాయక ప్రజలు. అందులో సైబర్ జాదుగాళ్లు �
పెనుబల్లి : సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి డబ్బులు వసూలు చేసి, ఆపై విదేశాలకు పారిపోయేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వీఎం బ
ఆన్లైన్ ట్రేడింగ్తో భారీ లాభాలు ఆర్జించి మీకు ఇస్తామంటూ నమ్మించి నగరానికి చెందిన ఓ మహిళకు రూ. 1.2 కోట్లు టోకరా వేసిన ముఠాలోని మరో ముగ్గురు నిందితులను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చ�
తక్కువ ధరకే కార్లు, ఫ్లాట్లు ఇప్పిస్తానని నమ్మించి.. డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడిన వ్యక్తిని కేపీహెచ్బీ కాలనీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. కడప జి�
వ్యక్తిగత కార్యదర్శులమంటూ మాయ..తక్కువ ధరకే భూములు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బురిడీమోసపోతున్నవారిలో ఉన్నత విద్యావంతులు, ప్రజాప్రతినిధులు మాటలే పెట్టుబడిగా.. నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు..
హైదరాబాద్ : తక్కువ ధరకే కొత్త కార్లు ఇప్పిస్తానంటూ పలువురిని మోసగించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తక్కువ ధరకే కొత్త కార్లంటూ నాగేంద్రప్రసాద్ అనే వ్యక్తి 20 మంది నుంచి రూ. కోటి మేర వసూలు చేశాడు. కూ
ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు నోయిడాలో మరో ముగ్గురు అరెస్ట్..? మోసపోయిన చోటే సంపాదించాలనుకొని ఆన్లైన్ ట్రేడింగ్లో సైబర్నేరగాళ్లు మోసాలకు తెరలేపారు. హైదరాబాద్ అబిడ్స్కు చెందిన ఓ మహిళకు
కొందరు కష్టపడకుండా సంపాదించాలని.. మరికొందరు జల్సాల కోసం.. తప్పు అని తెలిసినా డబ్బు ఆశతో.. మోసం డబ్బుతో విలాసాలు గతంలో మంచి ఉద్యోగాలు, వ్యాపారాలు.. పోలీసులకు చిక్కి మోసగాళ్లు, చీటర్లుగా ముద్ర ఒక్కో నేరగాడిది
ఖైరతాబాద్ : సీఎం పర్సనల్ సెక్రటరీని.. మెడికల్, ఫిజికల్ పరీక్షలు అవసరం లేదు.. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అ ధికారులతో మంచి పరిచయాలున్నాయి..ఎస్సై పోస్టు పెట్టిస్తా.. రూ.25లక్షలు ఖర్చవుతాయి…అంటూ ఓ నిరుద్�
బంజారాహిల్స్,మార్చి 25 : సినీ నిర్మాణం విషయంలో మోసం చేసిన వ్యక్తులపై ఓ నిర్మాత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఎ.ఐలయ్య అనే వ్యక్తి చిట్టి కిరణ్రామోజు అనే వ్యక్తితో కలిసి