మా వద్ద పెట్టుబడి పెట్టు.. జాక్ పాటు కొట్టు.. అంటూ ఓ మహిళ ఫోన్ చేయగానే వెనుకాముందు ఆలోచించకుండా ఓ యువకుడు దఫదఫాలుగా రూ.1.30లక్షలు పెట్టుబడిగా పెట్టి మోసపోయాడు. శ్రీనగర్కాలనీకి చెందిన యువకుడు ప్రస్తుతం ఉద�
పాత సోఫాను ఓఎల్ఎక్స్లో అమ్మకానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి రూ.1.96లక్షలు పోగొట్టుకున్నాడు. మారేడ్పల్లికి చెందిన సుశీల్ తన సోఫాను విక్రయించేందుకు ఓఎల్ఎక్స్లో ప్రకటన పెట�
మోసపోయిన 90 మంది నిరుద్యోగులు జాగ్రత్త అంటున్న సైబర్ క్రైం పోలీసులు నగరానికి చెందిన ఓ యువకుడికి బ్యాక్డోర్ ద్వారా ఉద్యోగం వచ్చింది.. అపాయింట్మెంట్ లెటర్ కూడా వచ్చింది.. దానికి కట్టింది జస్ట్ రూ.10లక�
బిజినెస్ వీసా మీద పదేండ్ల కిందట ఇండియాకు వచ్చి పశ్చిమ ఢిల్లీలో బట్టల వ్యాపారం చేసుకుంటూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఓ నైజీరియన్ను సోమవారం రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరా�
ట్రేడింగ్, మార్కెట్లో పెట్టుబడుల పేరుతో భారీగా డిపాజిట్లు సేకరించి మోసం చేసిన ఓ వ్యాపారిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. జాయింట్ సీపీ అవినాష్ మహంతి కథనం ప్రకారం.. తుర్లపాటి సతీశ్ అలియాస్ చంద్
కస్టమర్ కేర్ కోసం కంపెనీ వెబ్సైట్ లేదా యాప్లోనే చూసుకోవాలి గతేడాది రూ.1.55కోట్లు పోగొట్టుకున్న 134మంది బాధితులు గూగుల్ సెర్చ్ చేసి కోట్లు పోగొట్టుకుంటున్నారు అమాయక ప్రజలు. అందులో సైబర్ జాదుగాళ్లు �
పెనుబల్లి : సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి డబ్బులు వసూలు చేసి, ఆపై విదేశాలకు పారిపోయేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వీఎం బ
ఆన్లైన్ ట్రేడింగ్తో భారీ లాభాలు ఆర్జించి మీకు ఇస్తామంటూ నమ్మించి నగరానికి చెందిన ఓ మహిళకు రూ. 1.2 కోట్లు టోకరా వేసిన ముఠాలోని మరో ముగ్గురు నిందితులను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చ�
తక్కువ ధరకే కార్లు, ఫ్లాట్లు ఇప్పిస్తానని నమ్మించి.. డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడిన వ్యక్తిని కేపీహెచ్బీ కాలనీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. కడప జి�
వ్యక్తిగత కార్యదర్శులమంటూ మాయ..తక్కువ ధరకే భూములు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బురిడీమోసపోతున్నవారిలో ఉన్నత విద్యావంతులు, ప్రజాప్రతినిధులు మాటలే పెట్టుబడిగా.. నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు..
హైదరాబాద్ : తక్కువ ధరకే కొత్త కార్లు ఇప్పిస్తానంటూ పలువురిని మోసగించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తక్కువ ధరకే కొత్త కార్లంటూ నాగేంద్రప్రసాద్ అనే వ్యక్తి 20 మంది నుంచి రూ. కోటి మేర వసూలు చేశాడు. కూ
ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు నోయిడాలో మరో ముగ్గురు అరెస్ట్..? మోసపోయిన చోటే సంపాదించాలనుకొని ఆన్లైన్ ట్రేడింగ్లో సైబర్నేరగాళ్లు మోసాలకు తెరలేపారు. హైదరాబాద్ అబిడ్స్కు చెందిన ఓ మహిళకు
కొందరు కష్టపడకుండా సంపాదించాలని.. మరికొందరు జల్సాల కోసం.. తప్పు అని తెలిసినా డబ్బు ఆశతో.. మోసం డబ్బుతో విలాసాలు గతంలో మంచి ఉద్యోగాలు, వ్యాపారాలు.. పోలీసులకు చిక్కి మోసగాళ్లు, చీటర్లుగా ముద్ర ఒక్కో నేరగాడిది