Panchayat officer arrested | ఒక పంచాయతీ అధికారి ప్రభుత్వ నిధులపై కన్నేశాడు. సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. పలు బ్యాంకు ఖాతాల్లోని ప్రభుత్వ నిధుల్లో 43 లక్షలకు పైగా విత్డ్రా చేశాడు. ఆన్లైన్ గేమింగ్, క్రికెట్ బెట్టి
వ్యాపారాల పేరుతో కొందరు కేటుగాళ్లు భారీగా అప్పులు చేసి ఆ తర్వాత బోర్డు తిప్పేస్తున్నారు. అమాయక ప్రజలను నమ్మించి డబ్బులు తీసుకుని ఉడాయిస్తున్నారు. దివాళా తీశామంటూ ఐపీ పెట్టి జనానికి కుచ్చుటోపీ పెడుతున్
షేర్ మార్కెట్ పేరు తో పెట్టుబడులు పెట్టించి పరారైన వ్యక్తి నుం చి డబ్బులు ఇప్పించాలని బాధితులు డిమాం డ్ చేశారు. శుక్రవారం మక్తల్ పోలీస్స్టేషన్ వద్దకు బాధితులు పెద్ద ఎత్తున చేరుకొని పీఎస్ గేటు ఎద�
కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసానికి కేరాఫ్ అని, ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ల హామీని తుంగలో తొక్కిందని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ �
అతను ప్రముఖ సైకాలజిస్ట్.. ఉమ్మడి జిల్లాలో పోలీసు రెవెన్యూ యంత్రాంగాలతోపాటు ప్రైవేటు వ్యక్తులకు మానసిక శిక్షణ ఇస్తుంటాడు. ఇదే ముసుగులో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బేస్ స్పోకెన్ ఇంగ్లిష్ పేరుతో ఓ �
నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుంది.. అన్న సామెత చందంగా తయారైంది కాంగ్రెస్ రైతు భరోసా వ్యవహారం. అన్నదాతను ఊరించి ఊరించి చివరకు చేతికి దక్కని పంటలా ఉసూరుమనిపించారు. ఇప్పుడు కాంగ్రెస్ చెయ్యిచ్చిన హమ�
Robin Uthappa: ఊతప్పకు అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. క్లాతింగ్ కంపెనీలోని వర్కర్లకు పీఎఫ్ ఇవ్వలేదని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. 27వ తేదీలోగా 24 లక్షలు చెల్లించకుంటే అతన్ని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నా�
Gautam Adani: అమెరికాలోని ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్టును గౌతం అదానీ ఉల్లంఘించలేదని ఇవాళ అదానీ గ్రూపు ప్రకటన జారీ చేసింది. సోలార్ పవర్ కాంట్రాక్టును దక్కించుకునేందుకు అదానీ సంస్థ సుమారు రెండు వ
Hyderabad | హోటల్ వ్యాపారంలో(Hotel business) పెట్టుబడి పెడితే లాభాలు ఇస్తానంటూ నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై బంజారాహిల్స్( Banjarahills) పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.
ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళను మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఐ సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లపల్లి మండలం శంకర్రావుపేట గ్రామానికి చెందిన ఓ వివాహిత ఇంటర్ వరకు చదువుక
పత్తి, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, తేమ పేరుతో పత్తి, తరుగు పేరుతో ధాన్యం కొనుగోళ్లలో మోసాలు, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు క్రిమినల్ కేసులు పెడతామ�