బీజేపీ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో భారీ స్థాయిలో జీతాల కుంభకోణానికి స్కెచ్ వేశారా? లేని ఉద్యోగులను ఉన్నట్లుగా సృష్టించి వారి పేరున జీతాలు స్వాహా చేయడానికి కుట్ర జరిగిందా? ఈ ప్రశ్నలకు ఔననే స�
కెనడాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించిన ఓ కన్సల్టెన్సీ.. విద్యార్థుల నుంచి రూ.45లక్షలు వసూ లు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో బాధిత విద్యార్థులు మంగళవారం అల్వాల్ లయోలా కాలేజ్ వద్ద తమ నిరసన తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగ యువత నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడిన గ్రేటర్ వరంగల్ మునిపల్ ఉద్యోగిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సుబేదారి పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం
Hyderabad | మంచి జాబ్ కోసమని అప్లై చేస్తే ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇలా ఒక్కొక్క ప్రక్రియను పూర్తి చేసుకుని ఆఫర్ లెటర్ అందుకుంటే.. జాబ్ కన్ఫార్మ్ కావాలంటే వివిధ భ�
హైకోర్టులో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.6.5 లక్షలకు టోకరా వేసింది ఓ కిలాడి లేడి. ఎస్ఐ శివ శంకర్ కథనం ప్రకారం.. వెంగళరావునగర్ కాలనీలో నివాసం ఉండే జీవన్ విజేందర్ 2022లో ఉద్యోగాన్�
Purchasing center | బచ్చురాజ్పల్లిలో ఐకేపీకి చెందిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేసే విషయంలో మోసం జరుగుతుందని ఆదివారం స్థానిక రైతులు ఆరోపించారు.
ట్రేడింగ్ చేస్తే మంచి లాభాలొస్తున్నాయంటూ ఒకరు.. క్రిప్టో కరెన్సీలో లాభాలంటూ మరొకరు.. పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తే గంటకు వేలు సంపాదించవచ్చంటూ ఇలా.. లోన్ ఇప్పిస్తామని..పెండ్లి చేసుకుంటానంటూ ఇలా ఒక్కొక్కర
బిట్ కాయిన్ పేరుతో బాధితులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోయిన సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. కీసర పోలీసులు తెలిపిన ప్రకారం... లైకా కాయిన్ పేరుతో కొంతమంది కేటుగాళ్లు రూ.10వేలు �
Karimnagar | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 20 : వ్యవసాయ భూమి విక్రయిస్తామంటూ చెప్పి రూ.70 లక్షలు వసూలు చేసి మోసం చేశాడని ఆరోపిస్తూ, బాధితులు ఓ రియల్టర్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. తొ
తక్కువ పెట్టుబడికి అతి తక్కువ సమయంలో రెట్టింపు రాబడి వస్తుందంటూ అమాయకుల ఖాతాలు ఖాళీ చేస్తున్న ఓ ఘారాన సైబర్ నేరగాడిని హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
Panchayat officer arrested | ఒక పంచాయతీ అధికారి ప్రభుత్వ నిధులపై కన్నేశాడు. సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. పలు బ్యాంకు ఖాతాల్లోని ప్రభుత్వ నిధుల్లో 43 లక్షలకు పైగా విత్డ్రా చేశాడు. ఆన్లైన్ గేమింగ్, క్రికెట్ బెట్టి
వ్యాపారాల పేరుతో కొందరు కేటుగాళ్లు భారీగా అప్పులు చేసి ఆ తర్వాత బోర్డు తిప్పేస్తున్నారు. అమాయక ప్రజలను నమ్మించి డబ్బులు తీసుకుని ఉడాయిస్తున్నారు. దివాళా తీశామంటూ ఐపీ పెట్టి జనానికి కుచ్చుటోపీ పెడుతున్
షేర్ మార్కెట్ పేరు తో పెట్టుబడులు పెట్టించి పరారైన వ్యక్తి నుం చి డబ్బులు ఇప్పించాలని బాధితులు డిమాం డ్ చేశారు. శుక్రవారం మక్తల్ పోలీస్స్టేషన్ వద్దకు బాధితులు పెద్ద ఎత్తున చేరుకొని పీఎస్ గేటు ఎద�
కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసానికి కేరాఫ్ అని, ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ల హామీని తుంగలో తొక్కిందని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ �