ఖమ్మం మెడికల్ కళాశాలకు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు నూతన కలెక్టరేట్ వద్ద జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.. తెలంగాణ ప్రభుత్వం ఆదేశ
ఆరోగ్య తెలంగాణలో భాగంగా సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం నగరంలోనూ వైద్యకళాశాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. గురువారం ఆయన జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి పట్టణాలతో పాటు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో మరో మంత్ర�
నంది మేడారంలో నూతనంగా నిర్మించనున్న 30 పడకల దవాఖాన శంకుస్థాపన కోసం ఈ నెల 5న మంత్రి హరీశ్రావు వస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ఆదివారం కరీంనగర్లో మంత్రి ఈశ్వర్కు నూతన సంవత్సర శుభాకాంక�
విద్యార్థులకు నాణ్యమైన విద్య, అత్యాధునిక మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో నూతనంగా నిర్మించనున్న సెంటెనరీ(శతా
CM KCR | జగిత్యాలలో మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం శంకుస్థాపన చేశారు. ధరూర్ క్యాంపులోనే 27.08 ఎకరాల వైశాల్యంలో మెడికల్ కళాశాలను, దానికి అనుబంధంగా ప్రధాన దవాఖాన
Minister Harish Rao | గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయితే లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని, 50వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ సామాజిక ఆరోగ్య కేంద్�
మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడిక తీయడంతో చెరువులకు జలకళ సంతరించుకున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుర్మల్గూడ 10వ డివిజన్లో రూ.2.40 క�
Hyderabad Metro | ఈ నెల 9వ తేదీన సీఎం కేసీఆర్ మెట్రోకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో కలిసి మైండ్స్పేస్ జంక్షన�
‘జిల్లా ఏర్పాటుతోనే సమూల మార్పులు వచ్చాయి.. సర్కారు మంజూరు చేస్తున్న నిధులతో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి’ అంటూ రాష్ట్ర ఎస్సీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జ
MLA Dharma Reddy | పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంగెం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
రాష్ట్రంలో వీరశైవ లింగాయత్ల కోసం రంగారెడ్డి జిల్లా కోకాపేటలో రూ.10 కోట్లతో నిర్మించనున్న బసవేశ్వరభవన్కు అక్టోబర్ రెండో తేదీన భూమి పూజ నిర్వహించనున్నట్టు బసవ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్, జహీరాబాద్ ఎ�
జీహెచ్ఎంసీ పరిధిలో రూ.158 కోట్ల వ్యయంతో 385 వీడీసీసీ రోడ్లను చేపట్టనున్నట్లు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. ఎన్బీటీ నగర్ కమాన్ నుంచి పూర్ని షాప్ మీదుగా జేఎన్ఐఏఎస్ సూల్ వరకు, రామాలయం నుం