మంత్రి కేటీఆర్ (Minister KTR) వరంగల్ (Warangal) జిల్లాలో పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలంలోని శాయంపేటలో ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో (Kakatiya Mega Textile Park) యంగ్వన్ కంపెనీ (Youngone company) ఎవర్ టాప్ టెక్స్టైల్స్ ప్రైవేట్�
సీఎం కేసీఆర్ పాలనలో పల్లెలకు మహర్దశ చేకూరిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెల స్వరూ పమే పూర్తిగా మారిపోయిందని చెప్పారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్�
మరో టెక్స్టైల్ పార్కుకు తెలంగాణ వేదిక కాబోతున్నది. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్లలో ప్రభుత్వం మినీ టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయబోతున్నది.
సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమానికి స్వర్ణయుగంగా మారిందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధుల ఆలోచన, అధికారుల కష్టం వల్లే రాష్ట్రం సంక్షేమ రంగంలో నంబర్వన్గా నిలిచిందని స్ప�
తెలంగాణ పారిశ్రామిక ప్రగతి దేశానికే ఆదర్శమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న పారిశ్రామిక ప్రగతి కార్యక్రమంలో భాగం
మనిషి పుట్టుక నుంచి చావుదాకా ఆలోచిస్తూ విభిన్న కార్యక్రమాలు అమలుచేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖమంత్రి హరీశ్రావు అన్నారు.
దేశంలోని మరే రాజకీయ పార్టీకి లేని విధంగా అత్యాధునిక సాంకేతిక హంగులతో ఏర్పాటుచేస్తున్న భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM
ముదిరాజ్ సామాజిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటున్నదని, భవిష్యత్లో మరింత అభివృద్ధికి కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
Minister KTR | తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ సంస్థ తెలంగాణలో కంపెనీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రేపు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఫాక్స్కాన్ ప్రతినిధులతో కలిసి కంపెనీ నిర్మాణానికి భూమిపూజ చేయన�
ప్రణాళికాబద్ధంగా మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 20,21,23,28,31,32 డివిజన్లలో రూ.9.10కోట్ల అభివృద్�
రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్తు కోతలు, నీటికొరత లాంటి సమస్యలెన్నో తెలంగాణను వెంటాడుతాయని అంతా భావించారని, కానీ సీఎం కేసీఆర్ చతురతతో, రాజశ్యామల అమ్మవారిని ఆరాధించడం ద్వారా అచిరకాలంలోనే వాటన్నింటినీ అధ
గ్రామీణ రహదారుల నిర్మాణం, మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. జిల్లా నుంచి నిధులు కోరిన వెంటనే మంజూరు చేస్తూ రోడ్ల విస్తరణకు సహకరిస్తున్నది. తాజాగా ఆలేరు నియోజకవర్గంలో 9 రహదారుల న
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) మహబూబ్నగర్లో పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద సుమారు 270 ఎకరాల్లో నిర్మిస్తున్న అమరరాజా (Amara raja) లిథియం బ్యాటరీ కంపెనీకి మంత్రి కేటీఆర్ శం
సీఎం కేసీఆర్తోనే తెలంగాణలో అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. మండలంలోని ఓలా - రాజాపూర్ వరకు సుమారు రూ.1.16 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనుల�