MLA Ramarao Patel | మండలంలోని కల్లూరు శ్రీ దత్త వెంకట సాయి ఆలయ పరిసరాల్లో గుప్తా మహారాజ్ ఆలయ నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ భూమి పూజ చేశారు.
MLA Thrashes Man With Banana Plant | శంకుస్థాపన కార్యక్రమంలో కట్ చేయాల్సిన రిబ్బన్ మిస్ అయ్యింది. దీంతో శంకుస్థాపన కోసం వచ్చిన ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయారు. అక్కడున్న వ్యక్తిని అరటి బోదెతో కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్�
కన్నెపల్లి మండలానికి మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మొదట శంకుస్థాపన చేసిన చోటే నిర్మించాలని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం మండల కేంద్రంలోని దారిపై రాస్తారోకో నిర్వహిం
PHC Centre | ఆదిలాబాద్ జిల్లా కన్నేపల్లి మండలానికి మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే వినోద్ కుమార్ శంకుస్థాపన చేసిన చోటే నిర్మించాలని బీఆర్ఎస్ , బీజేపీ నాయకులు రాస్తారోకో చేశారు.
Warangal | గ్రేటర్ వరంగల్ 38వ డివిజన్ లోని ఖిలా వరంగల్ మధ్యకోటలో శుక్రవారం కార్పొరేటర్ భైరబోయిన ఉమ సీసీ రోడ్డు( CC roads), డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
తాము అధికారంలో లేకున్నా, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేశా�
Ken-Betwa River Linking : కేన్-బేట్వా నదీ అనుసంధానం ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మధ్యప్రదేశ్లోని ఖజురహోలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు నదులకు చెందిన కలశ నీరును .. ప్రాజెక్టు న
Ken-Betwa River Linking: కేన్-బెట్వా నదీ అనుసంధానం జాతీయ ప్రాజెక్టుకు రేపు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి నూరవ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాలకు అన్నపూర్ణగా విరాజిల్లుతూ, ఆధునిక దేవాలయంగా పేరొందిన నాగార్జునసాగర్ ఆనకట్టకు శంకుస్థాపన చేసి నేటికి 69 వసంతాలు పూర్తి చేసుకొని 70వ వసంతంలోకి చేరింది. రైతులు కరువుతో విలవిలాడుత�
మంచిర్యాల జిల్లాలో ఎప్పుడు మంత్రుల పర్యటన ఉన్నా.. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలను బయటపెట్టేందుకే అన్నట్లుగా ఉంటుంది. రాష్ట్ర మంత్రుల పర్యటన ఉన్న రోజు స్థానిక నాయకుల మధ్య అంతర్గత గొడవలు ఏదో ఒక రక
AIIMS Darbhanga: బీహార్లోని దర్బంగాలో ఎయిమ్స్ వైద్యశాలకు ఇవాళ ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. సుమారు 12 వేల కోట్ల ఖరీదైన ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ సర్కారు కట్టుబడి ఉ
భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా నాణ్యతా ప్రమాణాలతో రోడ్ల నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. చింతకాని, బోనకల్లు మండలాల్లో గురువారం పర్యట�
హైదరాబాద్ కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో రూ.103 కోట్లతో మెన్స్, ఉమెన్స్కు వేర్వేరుగా నిర్మించనున్న వసతి గృహాల భవన సముదాయాల పనులకు శుక్రవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ భూమి
ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలోని పిప్రిలో బుధవారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఎమ్మెల్యేలు సమస్యలను ఏ కరువు పెట్టారు.
రాష్ట్రంలోని ఐటీఐ(ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్)లను అధునాతన సాంకేతిక కేంద్రాలు(ఏటీసీ)గా అభివృద్ధి చేయనున్నట్టు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.