గ్రామాల్లో బెల్టుషాపుల మూసివేతతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయనిఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. మండలంలోని ఊకొండి గ్రామంలో కొత్తగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభిం�
Srisailam | శ్రీశైల దేవస్థానంలో రూ.215.4 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ (Minister Satyanarayana) బుధవారం శంకుస్థాపన చేశారు.
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో యాత్రికుల అవసరాల మేరకు పలు కీలక అభివృద్ది పనులకు బుధవారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శంకుస్థాపన చేయనున్నారు.
అబద్ధాలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. ఎన్నికల్లో పబ్బం గడుపుకునేందుకు అనేక మాయమాటలు చెబుతుందని, అలవిగానీ హామీలు ఇస్తుందని దుయ్యబట్టారు. ఆ పార్టీ
Minister Indrakaran Reddy | జిల్లా కేంద్రంలోని దేవరకోట శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రూ.50 లక్షలతో నిర్మించనున్న సాలహారం, గ్రానైట్ నిర్మాణ పనులకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
MLA Ravindra Kumar | పార్కులను, ఓపెన్ జిమ్స్లను సద్వినియోగం చేసుకోవాలి అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని 15వార్డులో రూ.10లక్షలతో ఏర్పాటు చేస్తున్న పార్కు పనులకు, రూ.8లక్
కాంగ్రెస్, బీజేపీ వల్లే దేశం, రాష్ట్రం అధోగతి పాలైందని, ఆ పార్టీలకు అధికార యావే తప్ప ప్రజలు, వారి అభివృద్ధి, సంక్షేమం గురించి ఏనాడూ పట్టించుకోలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా�
Minister Errabelli | భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నది. రైతులకు సబ్సిడీలు కల్పిస్తూ సాగు విస్తీర్ణం పెంచేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నది. అందులో భాగంగా �
‘కరీంనగర్ నియోజకవర్గాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దుతా. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలను కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తున్నా. మరోసారి ఆశీర్వదిస్తే.. మరింత డెవలప్ చేసి చూపిస్తా
హైదరాబాద్లోని జీఎంఆర్ (GMR) ఏరోసిటీలో అమరరాజా ఈ-పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్స్కు (E-positive Energy labs) మంత్రి కేటీఆర్ (Minister KTR) శంకుస్థాపన చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం నాణ్యత ప్రమాణాలతో కూడిన విజయ ఆయిల్ను దేశ ప్రజలకు చేరువ చేయాలని కృషి చేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. పలు రకాల వంట నూనెలను వినియోగదారులకు స�
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరం విస్తరించడంతో మౌలిక వసతులు చేపడుతున్నామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని గోల్డెన్ హైట్స్కాలనీలో రూ.2.24 కోట్లతో �
మంత్రి కేటీఆర్ (Minister KTR) వరంగల్ (Warangal) జిల్లాలో పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలంలోని శాయంపేటలో ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో (Kakatiya Mega Textile Park) యంగ్వన్ కంపెనీ (Youngone company) ఎవర్ టాప్ టెక్స్టైల్స్ ప్రైవేట్�
సీఎం కేసీఆర్ పాలనలో పల్లెలకు మహర్దశ చేకూరిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెల స్వరూ పమే పూర్తిగా మారిపోయిందని చెప్పారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్�