పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని, సర్కారు దవాఖానలను బలోపేతం చేసి, డాక్టర్లు, వైద్య సిబ్బందిని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతున్నదని రాష్ట్ర వైద్యా�
సూర్యాపేట పట్టణంలో బుధవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి విస్తృతంగా పర్యటించారు. 15, 34వ వార్డుల్లో మూసీ, నాలాపై రూ. 54లక్షలతో నిర్మించనున్న బ్రిడ్జి, కల్వర్టు నిర్మాణాలకు శంకుస్థాపన
అంబేద్కర్ అనగానే అందరూ రాజ్యాంగ ముసాయిదా రచన సంఘానికి అధ్యక్షుడుగా చేసిన కృషినే ప్రధానంగా గుర్తు చేసుకొంటారు. న్యాయవేత్తగా, రాజ్యాంగ నిపుణునిగా ప్రస్తుతిస్తారు. దళిత, బహుజనుల విమోచనకు తపించిన దార్శని
బీబీనగర్ ఎయిమ్స్కి కేంద్రం ఆమోదం తెలిపింది 2018 డిసెంబర్లో!
2022 సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నది తొలి వాగ్దానం. కానీ కాలేదు.
టెండర్లు పిలిచిందే 2022 జూలైలో! రెండేండ్లలో పూర్తి మలి వాగ్దానం. కాలేదు.
2025 జ�
ఒకప్పుడు అట్టడుగు స్థానంలో ఉన్న జుక్కల్ నియోజకవర్గం ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలనలో జుక్కల్ సాధిస్తున్న ప్రగతి అంతా ఇంతా కాదు. మౌలిక సదుపాయాల కల్పనలో ఇక్క
తెలంగాణ రాష్ట్రంలోనే ఆలయాలకు పునర్వైభవం వస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ మండలం న్యూపోచంపాడ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్ర
ఆరోగ్య తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. గురువారం ఆయన మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్యకేంద్రం ప్రాంగణంలో 30 పడకల దవాఖాన భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.
Palle Pragathi | దేశంలోని ఏ రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణలో గ్రామాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అ�
నల్లగొండ జిల్లా కోర్టు ఆవరణలో నిర్మిసున్న కోర్టు భవనాలు, నూతన సముదాయాలను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, హైకోర్టు సీనియర్ జడ్జి నవీన్రావు, జిల్లా పోర్ట�
గ్రంథాలయాలు సరస్వతీ నిలయాలని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి పేర్కొన్నారు. వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసినందున యువతీయువకులు ఈ గ్రంథాలయాలను సద్వినియ
తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే కుప్టి ప్రాజెక్టు నిర్మాణం చేపడుతామని, దీంతో హైడల్ పవర్ ఉత్పత్తికి కూడా అనుకూలమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
పేదలకు ఖరీదైన వైద్యమందించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో రూ.1.50 �
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశానికి తెలంగాణ దిక్సూచిలా మారిందని కోరుట్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు విశేష ఆదరణ లభిస్తోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు.