వికారాబాద్లో రూ. 60.70 కోట్లతో కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ను మంగళవారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. వికారాబాద్లోని ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్కు 3.22 గంటలకు చేరుక�
వికారాబాద్లో రూ.60.70కోట్లతో నూతనంగా నిర్మాణం చేపట్టిన సమీకృత జిల్లా కలెక్టరేట్ను మంగళవారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. వికారాబాద్లోని ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు హెలికాప్�
సీఎం కేసీఆర్తోనే పేదల సొంతింటి కల సాకారమవుతున్నదని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని తీగలవేణి గ్రామంలో 25 డబుల్బెడ్రూం ఇండ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మ�
ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమలకు వారంలో 4 రోజులు పవర్ హాలీడే ఉండేదని.. ప్రస్తుతం కోతలు లేని నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే ఎక్కడా ల
‘ఉన్న ఊరిలోనే ఉత్తమ విద్యనందించడమే సర్కారు లక్ష్యం.. ఈ దిశగా మన ఊరు-మన బడి అనే బృహత్తర పథకానికి అంకురార్పణ చేసింది’ అంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. తల్లి
ప్రజా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, జల్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా తనవంతు కృషి చేస్తున్నానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. పహాడీషరీఫ్ ను
నిర్మల్ జిల్లాను రాష్ట్రంలోనే ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ శివారులో రూ.35 లక్�
కృష్ణా వాటర్ సైప్ల్లె స్కీంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ నీటి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నది. వందేండ్లకు భరోసా కల్పిస్తూ హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు సుంకిశాల ఇన్టేక్ వెల�
గతంలో హైదరాబాద్ సభ సాక్షిగా సుష్మా స్వరాజ్ ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ప్రకటించారు.. మోదీకి చిత్తశుద్ధి ఉంటే.. రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్ముంటే.. తెలంగాణపై ప్రేమ ఉంటే ప్రాజెక్ట�
సూర్యాపేటలో సకల సౌకర్యాలతో బ్రాహ్మణ అపరకర్మశాల నిర్మించ తలపెట్టినట్టు విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. ఇందుకు 800 గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి, సీఎం ప్రత్యేక నిధుల నుంచి రూ.20 లక్షలు మంజ�
నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ కమ్యూనిటీహాల్ నిర్మాణ పనులను చేపట్టాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి. కిషన్రెడ్డి అన్నారు. బాగ్అంబర్పేట డివిజన్ చెంచు బస్తీలో గల కమ్యూనిటీహాల్పై రెండో అంత
నగరం నలుమూలలా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను విస్తృత పరిచే ఆశయంతో నిర్మించ తలపెట్టిన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం శంకుస్థాపన చేశ�
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని గడ్డిఅన్నారంలో నూతనంగా ప్రభుత్వం రూ. 900కోట్లతో నిర్మించనన్న టిమ్స్కు సీఎం కేసీఆర్ మంగళవారం భూమి పూజ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో నియోజకవర్గంతో పాటుగా మహేశ్వరం ని�
హైదరాబాద్ మహా నగరం మూడు మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రులతో ఆరోగ్య నగరంగా అవతరించబోతోంది. నగరంలోని మూడు ప్రాంతాల్లో నూతనంగా నిర్మించనున్న టిమ్స్ ఆసుపత్రులకు నేడు పునాది రాళ్లు పడనున్నాయి. రాష్ట్రంలో వైద్య�